ఆదిలాబాద్ (Adilabad) జిల్లా కేంద్రంలోని బంగారిగూడలో విషాదం చోటుచేసుకుంది. అనుమానంతో భార్యను చంపిన భర్త.. పోలీసులకు లొంగిపోదామని వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
కేసీఆర్.. ఏదీ చేసినా సంచలనమే.. ఉద్యమమైనా.. పరిపాలనైనా.. పార్టీ అభ్యర్థుల ప్రకటనైనా. తెగించి కొట్లాడి రాష్ర్టాన్ని సాధించాడు. సంక్షేమం-అభివృద్ధిని జోడెడ్లలా అమలు చేస్తున్నాడు. రెండు పర్యాయాలు దిగ్విజ యంగా �
ఆదిలాబాద్ జిల్లాకు విద్యావకాశాలు కల్పించడంలో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ జిల్లాకు నూతనంగా జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీని మంజూరుచేసింది.
JNTU College | ఆదిలాబాద్లో జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ (JNTU) ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీచేశారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత తొమ్మిదేండ్ల అనతికాలంలోనే రాష్ట్ర సర్కారు అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు విశేష ప్రజాదరణ పొందాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. 68 ఏండ్ల బీజేపీ, కాంగ్రెస్ పార్టీల
ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా రెండు(సాత్నాల, భోరజ్) మండలాల ఏర్పాటుకు ప్రభుత్వం శనివారం గెజిట్ విడుదల చేసింది. జైనథ్, బేల, ఆదిలాబాద్ రూరల్ మండలాల్లోని పలు గ్రామాలను కలుపుకొని ఏర్పాటు కానున్నాయి.
అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తున్నది. హైదరాబాద్లో (Hyderabad) రాత్రి నుంచి తేలికపాటి వర్షం (Rain) కురుస్తున్నది. ఇక జగిత్యాల జిల్లా జిన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేటలో వాన పడుతున్నద
సుద్దాల గ్రామంలో గురువారం ఒక్కసారిగా అలజడి రేగింది. గ్రామంలో ఇద్దరి ఇంటి నిర్మాణానికి అనుమతి ఇచ్చేందుకు పంచాయతీ కార్యదర్శి పెందోట జగదీశ్వర్ 30వేలు డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో ఇదివరకే 10వేలు అడ్వాన్స్గా �
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు సాక్షిగా.. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీలో వర్గపోరు మరోసారి భగ్గుమన్నది. దీంతో సోమవారం జిల్లా కేంద్రంలోని విద్యుత్తు తరంగిణి ఫంక్షన్ హాల్లో జిల
రూ.19 వేల కోట్ల రుణాలను మాఫీ (Rythu Runa Mafi) చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రకటించిండటంతో రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు సంబురాలు జరుపుకొంటున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటా�
ఎస్టీ వర్గాల్లో చిచ్చుపెట్టేలా వ్యాఖ్యలు చేస్తున్న ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావుపై చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం (ఏఐబీఎస్ఎస్) కోరింది. ఈ మేరకు బుధవారం డీజీపీని సంఘం సభ్యులు కలిసి విన
ఆపత్కాలంలో ఆదుకునే అత్యవసర వాహనాల నిర్వహణపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. కాలం చెల్లిన 108, 102 అంబులెన్స్ల స్థానంలో కొత్తవి అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఈ మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జి�