Amla Pickle | ఆదిలాబాద్ జిల్లాలో ఉసిరి బాగా పండుతుంది. వాటితో అనేక ఆహార పదార్థాలు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు గిరిజన మహిళలు. ఏడాది క్రితం సెంటర్ ఫర్ పీపుల్స్ ఫారెస్ట్రీ స్వచ్ఛంద సంస్థ ఉట్నూర్ ప్రాంతంల
Chanaka-Korata project | జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దులో పెన్ గంగా నదిపై నిర్మించిన చనాకకోట ప్రాజెక్టు వెటరన్ను అధికారులు రెండో రోజు విజయవంతంగా నిర్వహించారు. ఎత్తి పోతల పథకాల ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి, శ్రీనివ�
ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలను పొగమంచు కమ్మేసింది. బుధవారం ఉదయం 8 గంటల వరకు కూడా మంచు తెరలు వీడలేదు. ఎదురెదురుగా వాహనాలు వచ్చినా కనిపించనంతగా వ్యాపించడంతో పాదచారులు, వాహనదారులు కొంత అవస్థలు �
ఆదిలాబాద్ జిల్లా మావల మండల తహసీల్దార్ కార్యాలయంలో ఇద్దరు రెవెన్యూ అధికారులు ఓ రైతు నుంచి రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఆదివారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
ACB | పాసు బుక్కుల్లో సవరణల కోసం రెండు లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేస్తూ తహసీల్దార్, ఆర్ఐ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ సంఘట ఆదిలాబాద్ జిల్లా మావల మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..అదిలాబాద్కు చ�
సబ్బండ కులాల సంక్షేమమే బీఆర్ ప్రభుత్వ లక్ష్యమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. బేల మం డలం ఎకోరి, హేటి, భవానీగూడ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శనివారం భూమిపూజ చేశా రు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్ల�
ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడి, పదేండ్లలో అద్భుతమైన ప్రగతి సాధించిందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పేర్కొన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఆ�
మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road accident) రాష్ట్రానికి చెందిన నలుగురు మృతిచెందారు. ఆదివారం ఉదయం మహారాష్ట్రలోని అమరావతి జిల్లా చికల్దరా వద్ద ఘాట్ రోడ్డులో వ్యాన్ అదుపుతప్పి బోల�
ప్రజల ఆదరణ కోల్పోయిన కాంగ్రెస్ నాయకులు.. ప్రలోభాలతో ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లాలో పోలీసులు ఓ గోదాములో నిల్వ ఉంచిన 2 వేల ప్రెజర్ కుక్కర్లను స్వాధీనం చేసుకోవడ�
ఆదిలాబాద్ జిల్లాలో ట్రైనీ ఐఏఎస్ల బృందాల పర్యటన విజయవంతమైంది. వారం పాటు ఒక బృందం సిరికొండ మండలం రిమ్మ, మరో బృందం ఇచ్చోడ మండలం మేడిగూడకు చేరుకున్నది. సభ్యులు క్షేత్రస్థాయికి వెళ్లి ప్రభుత్వ పథకాల అమలు త�
Rains | వానలు పడక, ఎండల తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ చల్లని వార్త చెప్పింది. వచ్చే మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది.
గెలుపోటములతో సంబంధం లేకుండా క్రీడాకారులు జిల్లాస్థాయి ఎంపిక పోటీల్లో తమ ప్రతిభ చాటాలని గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కాంతారావ్ సూచించారు. జిల్లా పాఠశాల క్రీడా సమ�
పళ్లై నాలుగునెలలు దాటకముందే భార్యపై అనుమానం మొదలైంది. అది ఇల్లాలిని అంతమొందించే దాకా వచ్చింది. తరువాత భయంతో ద్విచక్రవాహనంపై పారిపోయే క్రమంలో రోడ్డు ప్రమాదంలో భర్త కూడా దుర్మరణం చెందాడు. ఈ ఘోర ఉదంతం ఆదిల
రానున్న మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం కోస్తా ఆంధ్రకు దగ్గర బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఆవర్తనం శుక్ర�