ఆదిలాబాద్లోని కుమ్రం భీం చౌక్లో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని సోమవారం రాత్రి ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్ రాహుల్రాజ్తో కలిసి ఆవిష్కరించారు. కుమ్రం భీం చౌక్గా నామకరణం చేశారు. కుమ్రం భీం విగ్రహానిక�
నిషేధిత సరకులు, మద్యం లాంటివి అక్రమ రవాణా జరగకుండా సరిహద్దు చెక్పోస్టు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి ఆదేశించారు. ఎస్పీ సోమవారం తలమడుగు పోలీస్ స్టేషన్, తెలంగాణ రా
ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం (Road Accident) జరిగింది. శనివారం తెల్లవారుజామున జిల్లాలోని గుడిహత్నూర్ (Gudihatnur) మండలం మేకలగండి వద్ద ఓ ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది.
అది బుద్దారం. అడవిలో వెలిసిన చిన్న గ్రామం. ఆ ఊరికి వెళ్లాలంటే అడవి గుండా మాత్రమే పోవాలి. గొంతు తడవాలంటే మైళ్లదూరం వెళ్లాలి. గాలొచ్చినా, చినుకు రాలినా కరంటు చిటుక్కున పోతుంది. ఇగ ఎప్పుడ స్తుందో తెలియని ధైన్�
కుల మతాలకు అతీతంగా పీరీల పండుగ వైభవంగా జరుపుకుంటామని, సవారీ బంగ్లా నిర్మాణానికి తనవంతు సహకారం అందిస్తానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం చాందా(టీ) గ్రామంలో సవారీ బంగ్ల
రాష్ట్రంలో మూడు ప్రాంతీయ క్రీడా పాఠశాలలు ఉన్నాయి. మేడ్చల్ జిల్లా హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్లో స్పోర్ట్స్ స్కూళ్లు ఉన్నాయి. 2023-24 విద్యాసంవత్సరానికి నాలుగు, ఐదో తరగతిలో ప్రవేశాలకు ఎంపిక తేదీలను అధికా
ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా ‘సోనాల’ మండలాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్మిట్టల్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలకు తోడు ద్రోణి ప్రభావం కొనసాగుతున్నది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో రాబోయే వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుకుగా విస్తరిస్తున్నాయి. సముద్రమట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తువరకు అల్పపీడనం విస్తరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్ల
నైరుతి రుతుపవనాలు తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం ఖమ్మంలోకి ప్రవేశించిన రుతుపవనాలు నిజామాబాద్ వరకు విస్తరించినట్టు ప్రకటించింది.
పట్టపగలు ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని, ఆయన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నౌకర్ అని, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే నైతిక హక్కు అతనికి లేదని ఆదిలాబాద్ ఎమ్మెల్య