కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం పచ్చదనాన్ని పెంపొందించడంతోపాటు అడవుల రక్షణకు చర్యలు తీసుకున్నది. ఫలితంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అటవీ విస్తీర్ణం విపరీతంగా పెరిగ�
Telangana |సాఫ్ట్వేర్ ఇంజినీర్గా విధులు నిర్వహిస్తున్న ఓ యువతి ఆధ్యాత్మిక బాటలో నడిచి సన్యాసిగా మారాలని నిర్ణయం తీసుకున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని కుమార్పేట్కు చెందిన ట్వింకల్ కామ్దార్ జైనమత సన్య�
ఆదిలాబాద్ జిల్లా భీం పూర్ మండలంలోని పిప్పల్కోటిలో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎడిపెల్లి రమేశ్ (50) పన్నెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని �
ఆదిలాబాద్ రీజియన్కు ఆరు నూతన బస్సులు మంజూరయ్యాయి. ఇందులో ఎక్స్ప్రెస్, రాజధాని బస్సులు ఉన్నాయి. 15 లక్షల కిలో మీటర్లు పూర్తి చేసినందున రీప్లెస్మెంట్లో భాగంగా ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.