కూతురిని ప్రేమించాడనే కోపంతో ప్రేమ ఓ తండ్రి కిరాయి హంతకులతో యువకుడిపై హత్యాయత్నం చేయించిన ఘటన ఆదిలాబాద్ జిల్లా మావల మండలకేంద్రంలో సంచలనం సృష్టించింది.
Adilabad | ఓ యువకుడిని చంపేందుకు యత్నించిన బీజేపీ నాయకుడు ఉష్కం రఘుపతితో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఉమేందర్ తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలో ఐదు రోజుల కిందట వంశీ అనే యువకుడ
రాష్ట్రంలో చలి క్రమంగా పెరుగుతున్నది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రమంతటా ఉదయం 9 గంటల వరకు మంచు దుప్పటి కప్పుకుంటున్నది.
RIMS | ఆదిలాబాద్(Adilabad) రిమ్స్(RIMS)లో విద్యార్థుల ఆందోళనలు(Students agitation) కొనసాగుతున్నాయి. డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ తొలగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రెండో రోజు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. కాగా, ఆదిలాబాద్ రి
ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలోని మావల మండల కేంద్రంలో గురువారం సాయంత్రం ఓ కారులో మంటలు చెలరేగాయి. ఇందులో ప్రయాణిస్తున్న తల్లీకూతురు త్రుటిలో తప్పించుకొన్నారు.
Dismissal from duty | ఆదిలాబాద్ రిమ్స్(RIMS)లో విద్యార్థులపై దాడికి పాల్పడిన ఘటనలో రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతి కుమార్(Assistant Professor Kranti Kumar)ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు(dismissed) డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ తెలిపారు. వైద్�
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ కాలేజీ ఆవరణలో బుధవారం అర్ధరాత్రి ఘర్షణ చోటు చేసుకున్నది. క్యాంప్లోకి బయటి వ్యక్తులు చొరబడి తమపై దాడి చేశారని వైద్య విద్యార్థులు ఆరోపించారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్�
టీబీ నివారణలో వైద్యసిబ్బంది నిర్లక్ష్యం చేయవద్దని డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్ సూచించారు. బుధవారం ఆదిలాబాద్లోని జిల్లా టీబీ నివారణ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తోంది. గడిచిన మూడు రోజులుగా జిల్లాలో చలి తీవ్రత భారీగా పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. ఉదయం, రాత్రి సమయాల్లో చలి తీవ్రత అధికంగా ఉండటంతో ఏజ
మిజాంగ్ తుఫాన్ ప్రభావంతో ఆదిలాబాద్ జిల్లాను పొగమంచు దుప్పటిలా కమ్మేసింది. పల్లెలే కాదు.. జిల్లా కేంద్రం కూడా మరో కశ్మీరాన్ని తలపించింది. శుక్రవారం ఉదయం 8 గంటలు దాటినా, దట్టంగా పొగమంచు కురుస్తుండడంతో ర�
తెలంగాణ కశ్మీర్ ఆదిలాబాద్ (Adilabad) జిల్లాను మంచు దుప్పటి కమ్మేసింది. పల్లెలే కాదు జిల్లా కేంద్రంపై దట్టంగా మంచు అలముకున్నది. ఉదయం 8 గంటలవుతున్నా పొగ మంచు కురుస్తూనే ఉన్నది.
మిగ్జాం తుఫాన్ ప్రభావం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై పడింది. రెండు రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోగా.. మంచుతోపాటు చలిగాలులు వీస్తుండడంతో ప్రజలు వణుకుతున్నారు. 17 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవ
ఆదిలాబాద్ జిల్లాలో వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతమైన బోథ్ నియోజకవర్గంలో గత ప్రభుత్వాల హయాంలో అభివృద్ధికి నోచుకోలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం తొమ్మిదేండ్లలో అమలు చేసిన పథకాలు న�