పోరాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో అధికారం చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి నుంచి వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు పూర్తిగా విస్మరించిన అన్నదాతలకు అండగా న
పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు భూ హక్కు పత్రాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదనిచ, అధికారులు రైతులను పారదర్శకంగా గుర్తించాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నా�
క్రీడాకారులు పోటీతత్వాన్ని పెంపొందించుకోవాలని ఐటీడీఏ పీవో వరుణ్రెడి అన్నారు. ఆశ్రమ పాఠశాల క్రీడోత్సవాల్లో భాగంగా జాతర్ల గ్రామంలోని మినీస్టేడియంలో క్రీడాపోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి.
సంక్షేమ వస తి గృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు వారి ఆరోగ్య విషయం లో ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు.
మహిళా సంఘాలకు తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయ మార్గాలను చూపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఇప్పటికే మిల్లెట్ పరిశ్రమ, మినీ టాకీస్ ఏర్పాటు చేయించి సక్సెస్ అయ్యింది.
గిరిజన పక్షపాతి సీఎం కేసీఆర్ అని ఎంపీపీ పంద్ర జైవంత్రావ్ అన్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్లో ఆదివాసులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
బక్కచిక్కుతున్న బాల్యం నుంచి చిన్నారులను రక్షించేందుకు, ఆరోగ్యంగా ఎదిగేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు పోషకాహార లోపంతో పిల్లలు ఎదుర్కొనే ఇబ్బందులకు చెక్ పెట్టాలని నిర్ణయించింది.
గిరిజనుల పక్షపాతి సీఎం కేసీఆర్ అని ప్రజాప్రతినిధులు, నాయకులు పేర్కొన్నారు. గిరిజనులకు రిజర్వేషన్ల 10 శాతానికి పెంచడం తోపాటు, గిరిజన బంధు అమలు చేస్తామని సీఎం ప్రకటించారు.