గిరిజనులకు ఆరు నుంచి పది శాతం రిజర్వేషన్ పెంపు, పేద గిరిజనులకు దళితబంధు మాదిరిగా గిరిజన బంధు అమలు, పోడు భూముల సమస్యల పరిష్కారం, రూ.60 కోట్ల ఖర్చుతో సంత్ సేవాలాల్ బంజారా భవన్, కుమ్రం భీం ఆదివాసీ భవన్లు ప�
మంచిర్యాల. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఆదివారం సాయంత్రం అట్టహాసంగా ముగిశాయి. కార్యక్రమంలో భాగంగా కళాకారులు, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకోగా, స్�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడు రోజులపాటు నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు విజయవంతమయ్యాయి. మొదటి రోజు భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించగా.. రెండో రోజూ జాతీయ జెండాలు ఎగురవేశారు. మూడో రోజైన ఆద
ఆదిలాబాద్ జిల్లాలో శనివారం తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
స్వరాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తున్నదని, సమైక్యతా స్ఫూర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అటవీ, పర్యావరణ, న�
75 సంవత్సరాల స్వతంత్ర దేశంలో అరవై ఏండ్లు స్వీయ అస్థిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని పెద్దపల్లి వెంకటేశ్ ఎంపీ నేతకాని అన్నారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు జిల్లాలో శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన వేలాది మంది విద్యార్థులు, అధికారులు, ప్రజలు జైల్ చౌరస్తా నుంచి పీటీజీ కొలాం పాఠశా�
తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడంపై అంబేద్కర్, సీఎం కేసీఆర్ చిత్ర పటాలకు నేతకానీ సంఘం రాష్ట్ర కార్యదర్శి, ఎంపీపీ బసార్కర్ విశ్వనాథ్ పాలాభి
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా మొదటి రోజు శుక్రవారం చేపట్టిన ర్యాలీల్లో లక్షలాదిగా పాల్గొని, నినాదాలతో హోరెత్తించారు.
జాతీయ సమైక్యతను చాటేందుకే రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.