రాష్ట్ర రాజధానిలో అడవిబిడ్డల ఆత్మగౌరవం ఉట్టిపడేలా నిర్మించిన ఆదివాసీ, బంజారా భవనాలను సీఎం కేసీఆర్ తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా ఈ నెల 17న ప్రారంభించనున్నారు.
ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించే తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను జయప్రదం చేయాలని మున్సిపల్ కమిషనర్ శైలజ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్లోని మున్సిపల్ కార్యాలయంలో బుధవారం జాతీయ సమైక్యతా వజ్రోత్�
పాలనలో దేశాభివృద్ధి అన్ని రంగాలలో కుంటుపడింది. పేదలు, రైతులకు సంక్షేమ పథకాలు అందని ద్రాక్షలా మారాయి. ప్రధాని మోదీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ ఆస్తులను అనుయాయులకు ధారాదత్తం చేస్తున�
పిల్లల్లో అనారోగ్యానికి కారణమయ్యే నులి పురుగుల నివారణకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. 1 నుంచి 19 ఏళ్ల లోపు వారికి జిల్లా వ్యాప్తంగా నులి పురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీకి అన్ని ఏ
హిందీ భాషా విస్తృతికి ప్రతి పౌరుడు కృషి చేయాలని ప్రిన్సిపాల్ రాహత్ ఖానమ్ అన్నారు. ఆదిలాబాద్లోని కళాశాలలు, పాఠశాలల్లో బుధవారం హిందీ దివస్ను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేస�
పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని ఎంపీపీ గోవర్ధన్ అన్నారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో పోషణ మాసోత్సవం బుధవారం నిర్వహించారు. అంగన్వాడీ టీచర్లు వండిన వంటకాలను జడ్పీటీసీ తుమ్మల అరు�
సాఫ్ట్వేర్ రంగం లో ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకో వాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల కళాశాలలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను బుధవారం కలెక్ట
సీఎం కేసీఆర్ కేసీఆర్ దళితుల పక్షపాతిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారని అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మగ్గిడి దిగంబర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చి�
ఉద్యోగాలు సాధించే వరకు కష్టపడి చదవాలని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి సూచించారు. పీవో క్యాంప్ కార్యాలయంలో జేఈఈ అడ్వాన్స్డ్లో ర్యాంకులు సాధించిన ఉట్నూర్కు చెందిన గిరిజన విద్యార్థులను సోమవారం పీవో అభినం�