వయోవృద్ధులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా శనివారం ఆదిలాబాద్లోని జడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన�
అందరి సంక్షమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి అన్నారు. గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ పెంచడాన్ని హర్షం వ్యక్తం చేస్తూ శనివారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌర�
అన్నదాతలను అన్ని విధాలా ఆదుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ యేడాది పత్తి కొనుగోళ్లకు చర్యలు తీసుకుంటున్నది. ఆదిలాబాద్ జిల్లాలో ఈ యేడాది 3.52 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి పంట వేయగా.. 21 లక్షల క్వింటాళ్ల దిగుబడి మ�
నిబంధనలు పాటించకుండా, మౌలిక వసతులు కల్పించకుండా కొనసాగుతున్న ప్రైవేట్ దవాఖానలపై వైద్యాధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. రాష్ర్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లాలో ఆరు రోజులుగా తనిఖీలు నిర్వహిస్
సీఎం కేసీఆర్ తెలంగాణలో చేసే అభివృద్ధి పనులు ప్రధాని మోదీకి బీజేపీ పాలిత రాష్ర్టాల్లో చేయడం చేతకాకపోవడం సిగ్గు చేటని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ అన్నారు.
నిర్మల్ జిల్లా ఏర్పాటుతో కార్పొరేట్ స్థాయిలో జిల్లాలో వైద్య సేవలు అందుతున్నాయని రాష్ట్ర అటవీ, పర్యా వరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.
పోలీసులు మహారాష్ట్ర సరిహద్దు వెంబడి కట్టుదిట్టమైన నిఘా ఉంచా లని, అసాంఘిక కార్యకలాపాల కట్టడిపై దృష్టి సారించాలని ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్కుమార్ రెడ్డి ఆదేశించారు. జైనథ్ మండల కేంద్రంలోని సర్కిల్ కార్య�
రాష్ట్ర జట్లకు ఎంపికైన క్రీడాకారులు జాతీయ స్థాయి షూటింగ్బాల్ పోటీల్లో రాణించాలని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో తెలంగాణ షూటింగ్�
బోథ్, నేరడిగొండ మండలాల్లో బుధవారం భారీ వర్షం కురిసింది. రెండు గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి వాగులు ఉప్పొంగాయి. బోథ్ మండలం ధన్నూర్ (బీ) వాగు వంతెనపై నుంచి వరద ప్రవహించడంతో రాకపోకలు నిలిచాయి.
మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ అన్నారు. మండల కేంద్రంతో పాటు దహిగాం, గూడ, బెదోడ, అవల్పూర్, సిర్సన్న, టాక్లీ, బాది
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే దేశం పురోగమిస్తుంది. తెలంగాణలో అన్ని వర్గాలకు సమన్యాయం జరిగినట్టుగా.. దేశ ప్రజలకు జరుగుతుంది. ఉంటుంది. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, భగీరథ, దళితబస్తీ, దళితబం�
సమైక్య రాష్ట్రంలో పాలకుల వివక్ష కారణంగా గ్రామాలు అభివృద్ధికి దూరంగా, సమస్యలతో కొట్టుమిట్టాడేవి. ఉపాధి కరువై గిరిజన యువత అజ్ఞాతం బాట పట్టేది. నిత్యం మారుమూల పల్లెల్లో ఇటు మావోయిస్టులు, అటు పోలీసుల బూట్ల �
స్వాతంత్య్ర సమరయోధుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన ధీరుడు, మూడు తరాల తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ప్రముఖు
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నను మంగళవారం రాత్రి రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్, రాష్ట్ర పౌరసరఫరాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆయన నివాసంలో పరామర్శించారు. ఎమ్మెల్యే రామన్న మా�
మూతపడిన ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను పునఃప్రారంభించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కావాల్సిన రాయితీలు, ఇతర సహాయ, సహకారాలు అందిస్తామని కేంద్ర మంత్రులకు లేఖలు రాసినా స్