కడెం ఆయకట్టు ద్వారా మరో 3 వేల ఎకరాల బీడు భూములు సాగులోకి రానున్నాయి. ఇప్పటికే కడెం ప్రాజెక్టు ద్వారా కడెంతో పాటు, దస్తురాబాద్, మంచిర్యాల జిల్లాలోని జన్నారం, దండేపల్లి, హాజీపూర్, లక్షెట్టిపేట, మంచిర్యాల వ�
తాంసి మండలంలోని పొన్నారిలో చిరుత సంచారం కలకలం రేపింది. ఆదివారం పొలం పనులు చేస్తున్న రైతులకు కనిపించింది. దీంతో భయబ్రాంతులకు గురైన రైతులు, కూలీలు గ్రామ పెద్దలకు తెలియజేశారు.
అభాగ్యుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ‘ఆసరా’ను అత్యంత పకడ్బందీగా అమలు చేస్తున్నది. సమైక్య పాలనలో రూ.200గా ఉన్న వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు తదితర పింఛన్ మొత్తాన్ని రూ. 2016, రూ. 3016కు పెంచి అందిస్తున్
ఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా రూపాంతరం చెందడంతో దేశ వ్యాప్తంగా సీఎం కేసీఆర్కు ప్రజాదరణ పెరుగుతు న్నదని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొ న్నారు.
మండలంలోని సిర్గాపూర్ గ్రామానికి చెందిన ఆంధ్రప్రదేశ్ రాజ్య సభ సభ్యుడు నిరంజన్రెడ్డి శుక్రవారం దిలావర్ పూర్ తహసీల్ కార్యాలయానికి తన వ్యక్తిగత పనుల్లో భాగంగా వచ్చారు.
ప్రజా సమస్యలు సత్వరంగా పరిష్కారం కావాలంటే అధికార వికేంద్రీకరణ అవసరం. పని భారం తగ్గి ప్రభుత్వ కార్యకలాపాలు వేగవంతం కావాలంటే పాలనకరమైన విభజన చేయాలని సీఎం కేసీఆర్ భావించి నూతన మండలాలు ఏర్పాటు చేసేందుకు �
గట్టుమైసమ్మ ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని గట్టు మైసమ్మ ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు.