సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అధిక సంఖ్యలో వివాహాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా యేటా దాదాపు 300లకుపైగా పెండ్లిళ్లు భాషా, సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు కూడా కారణం తమ ఆడబిడ్డ సుఖ�
రోజురోజుకూ పెరుగుతున్న ఇంధన ధరలు రవాణా వ్యయంతో నిత్యావసరాలపై ప్రభావం బెంబేలెత్తుతున్న సామాన్యులు.. మంచిర్యాల టౌన్, మార్చి 27 : కొవిడ్ నుంచి కోలుకోక ముందే ఇంధన ధరలు మంట పుట్టిస్తున్నాయి. ఊహించినట్టుగానే
కుమ్రం భీం ఆసిఫాబాద్ జెడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి క్రీడాకారిణికి ఘన స్వాగతం ఆసిఫాబాద్,మార్చి27 : వాంకిడి మండలంలోని మరుమూల ప్రాంతానికి చెందిన ఆదివాసీ బిడ్డ కరీనాను క్రీడాకారులు స్ఫూర్తిగా తీసుకోవాల
కార్మిక చట్టాలను బలహీనపర్చేందుకే లేబర్ కోడ్లు అసంఘటిత కార్మికులపై తీవ్ర ప్రభావం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 2 లక్షల మందికి నష్టం ఆగ్రహించిన కార్మిక సంఘాల జేఏసీ నేడు, రేపు సార్వత్రిక సమ్మె నిర్మల్�
32 గ్రామ పంచాయతీల్లో షెడ్లు పూర్తి మల్టీపర్పస్ వర్కర్లకు పెరిగిన వేతనాలు అవగాహన కల్పిస్తున్న అధికారులు ఎరువుల తయారీపై పంచాయతీల ఆసక్తి ఇచ్చోడ, మార్చి 27 : పల్లె ప్రగతి పథకాన్ని పంచాయతీలు సద్వినియోగం చేసుక
క్వింటాల్కు రూ.5230 మార్కెట్లో రూ.4500 రైతులను ఆదుకుంటున్న సర్కారు బోథ్, మార్చి 27 : యాసంగిలో ప్రత్యామ్నాయ పంటగా సాగు చేసిన శనగ మంచి ధర పలుకుతున్నది. రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సైతం మద్దతు ధరకు కొ�
4.38 లక్షల పని దినాలు లక్ష్యం ఏప్రిల్ నుంచి పనులు ప్రారంభం నార్నూర్, మార్చి 27 : వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా మండలంలో 4.38 లక్షల పని దినాలు కల్పించాలని మండల శాఖ అధికారులు ప్రణాళిక రూపొందించ�
పంచాయతీలు, మండల పరిషత్లలో ఏకగ్రీవ తీర్మానాలు వడ్లు కొనే వరకూ పోరాటాలు చేయాలని సభ్యుల నిర్ణయం దిలావర్పూర్ మండలంలో వినూత్నంగా గుజరాతీలో పత్రం పీఎం దిష్టిబొమ్మల దహనాలు.. పత్రాల కాపీలు మోడీకి పోస్ట్.. ఆ�
బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ ఎంపీటీసీలతో తీర్మానం బోథ్, మార్చి 26 : రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఎంపీపీ తుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మండల పరిషత్ కార్యాలయ�
బోథ్, మార్చ్ 26 : మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో శనివారం ఉపాధ్యాయులకు మండల స్థాయిలో నిర్వహించిన టీఎల్ఎం(టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్) వర్క్షాప్ ఆకట్టుకుంది. ఐదు స్కూల్ కాంప్లెక్స్ల పరిధిలోన�
పారదర్శకంగా పోలీస్ ఉద్యోగాల భర్తీ నిర్మల్ ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ జిల్లాలో మూడు చోట్ల అర్హత పరీక్ష పెద్ద సంఖ్యలో హాజరైన యువత నిర్మల్ అర్బన్, మార్చి 26 : యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతో
ఎంపీపీ కల్యాణం లక్ష్మి తలమడుగు మండల సర్వసభ్య సమావేశం తలమడుగు, మార్చి 26 : అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఎంపీపీ కల్యాణం లక్ష్మి సూచించారు. మండల కేంద్రంలోన