నిర్మల్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం రూ.42 కోట్లతో తాగునీటి పనులు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ అర్బన్, మార్చి 31 : పంజాబ్ తరహాలో కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర అటవీ, ప�
సెంట్రల్ లైటింగ్, రోడ్డు వెడల్పుతో మారిన రూపురేఖలు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో ప్రగతి పరుగులు ఖానాపూర్ టౌన్, మార్చి 31 : నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మున్సిపాలిటీ కొత్తరూపు సంతరించుకున్నద
కీరదోస సాగులో రాణిస్తున్న యువరైతు విశాల్ ప్రతి రోజూ 7 నుంచి 10 క్వింటాళ్ల విక్రయం కిలోకు రూ.15 నుంచి రూ.25 ధర ఇచ్చోడ, మార్చి 31 : ఇచ్చోడ మండలం అడెగామ (బీ)కు చెందిన యువరైతు కదం విశాల్ తనకున్న ఎకరంలో పాలీహౌస్ ఏర్ప�
రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కెరమెరి మండలంలో 43.8 డిగ్రీల సెల్సియస్ రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మంచిర్యాల జిల్లాలో 43 డిగ్రీలు ఆందోళనలో ప్రజలు.. కర్ఫ్యూను తలపిస్తున్న రోడ్లు.. వడగాలులు వ�
పత్రాలను ప్రధానమంత్రి మోదీకి పంపించిన సభ్యులు వడ్లు కొనాలని మున్సిపల్ పాలకవర్గ సమావేశాలు కేంద్ర ప్రభుత్వమే యాసంగి వడ్లు కొనాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి టీఆర్ఎస్ సర్కారు పోరుబాట పట్టింది. సీఎ�
ఆసిఫాబాద్ జిల్లాలో దళితబంధు అమలుకు కసరత్తు ఈ నెలలోనే యూనిట్లు ఇచ్చేందుకు అధికారుల చర్యలు నియోజకవర్గానికి వంద మంది చొప్పున లబ్ధిదారుల ఎంపిక పశుపోషణ, మినీ డెయిరీలు, రవాణా వాహనాలపై ఆసక్తి నెలకు రూ.30వేలు స�
టోల్ప్లాజా ఎత్తివేసినా మరోచోట డబ్బులు కట్టాల్సిందే.. 60 కిలోమీటర్ల దూరంతో ఫలితం శూన్యం పిప్పర్వాడ టోల్ప్లాజా ఎత్తివేసే అవకాశం ఆదిలాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జాతీయ రహదారులపై ప్రతి 60 కిల
క్వారీలకు అనుమతులు నిరాకరించిన మైనింగ్ అధికారులు అక్రమ తవ్వకాలతో ప్రభుత్వానికి భారీగా నష్టం ఆదిలాబాద్, మార్చి 30 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ జిల్లాలో పెన్గంగ పరీవాహక ప్రాంతాల నుంచి ఇసుక అక
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లావ్యాప్తంగా 15 డీఆర్ డిపోలు ఏర్పాటు కొనుగోలుకు జీసీసీ చర్యలు.. ధరలు కూడా ఖరారు.. ఆర్థిక ప్రయోజనం పొందుతున్న ఆదివాసులు కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆ
బజార్హత్నూర్, మార్చి 30 : వననర్సరీల నిర్వహణపై పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని డీఆర్డీవో కిషన్ సూచించారు. మండలంలోని పిప్పిరి, వర్తమన్నూర్, గిర్నూర్ గ్రామాల్లో ఏర్పా�
లక్ష్మణచాంద, మార్చి 30: ప్రజల భద్రత కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ ఉపేందర్ రెడ్డి తెలిపారు. మండలంలోని బాబాపూర్ గ్రామంలో బుధవారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 2 ఆటో
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ బేలలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ బేల, మార్చి 30 : పేద ప్రజల సంక్షేమమే సీఎం కేసీఆర్ ప్రధాన లక్ష్యమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మ
ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి శాంతికుమారి ఎదులాపురం,మార్చి30: అటవీ ప్రాంత ఆవాసాలకు త్రీ ఫేస్ విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి శాంతి కుమారి సూచించారు. హైద�