ఖానాపూర్ టౌన్, మార్చి 30: ఖానాపూర్లో ఆది, బుధవారాల్లో నిర్వహించే వారసంతకు రైతులు పెద్ద ఎత్తున ఎండుమిర్చిని అమ్మకానికి తీసుకు వస్తున్నారు. గత సంవత్సరంతో పోల్చి చూస్తే ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిస�
కేంద్రం తీరుపై కదం తొక్కిన కార్మికులు, ఉద్యోగులు రెండో రోజూ కొనసాగిన ఆందోళనలు బ్యాంకులు, బీమా సంస్థలు, వివిధ పనిస్థలాల్లో నిరసనలు పలుచోట్ల కేంద్రం దిష్టిబొమ్మల దహనం సింగరేణిలో గనులు, ఓసీపీలు నిర్మానుష్�
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్కానింగ్లు సత్ఫలితాలిస్తున్న కేసీఆర్ కిట్ సర్కారు దవాఖానల్లో డెలివరీలు పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గర్భిణులకు మెరుగైన వైద్య అందిస్తున్నది. �
భైంసాలో క్వింటాలు ధర రూ.11,100 పత్తి ధర సరికొత్త రికార్డు సృష్టించింది. నిర్మల్ జిల్లా భైంసా మార్కెట్లో సోమవారం క్వింటాలు ధర రూ.10,800 పలుకగా.. మంగళవారం ఏకంగా రూ.11,100 పలికింది. మార్కెట్లో కొనుగోలు చేసేందుకు ఖరీద�
ఆదిలాబాద్ రూరల్, మార్చి 29: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆరోపించారు. కేంద్రప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాల�
సిజేరియన్లు చేస్తున్నట్లు తేలడంతో కలెక్టర్ ఆదేశాలు నిర్మల్, భైంసాల్లో ప్రత్యేకాధికారుల బృందం తనిఖీ సీలు వేసిన ఆర్డీవోలు నిర్మల్ చైన్గేట్/భైంసా, మార్చి 29 : నిబంధనలకు విరుద్ధంగా సిజేరియన్లు చేస్తున�
నిర్మల్ అర్బన్, మార్చి 29: నీటి పారుదల ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని అరణ్య భవన్లో నీటిపారుదల, అటవీ శాఖ
తెలంగాణ-మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ రాష్ర్టాలను కలుపుతూ బ్రిడ్జి నిర్మాణం ప్రాణహిత నదిపై రూ.96 కోట్లతో వంతెన నిర్మాణం పూర్తి తొలగిన రవాణా కష్టాలు.. పెరిగిన ఉపాధి అవకాశాలు.. వ్యాపారం, పర్యాటకంగా అభివృద్ధి.. సీఎ�
చెన్నూర్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిలో భాగంగా ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత మెరుగ్గా అందించేలా ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ చర్యలు తీసుకుంటున్నారు. పెరుగుతున్న జనాభా, భవిష్యత్�
ధాన్యం కొనేదాకా పోరాటం ఏఎంసీ, పీఏసీఎస్ ప్రత్యక సమావేశాల్లో తీర్మానాలు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నాయకుల మండిపాటు కుభీర్, మార్చి 29 : కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర బీజేపీ నాయకుల మాటలను నమ్మి కయ్యానికి కాలు దువ్వ
నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ లబ్ధిదారులకు అవగాహన నిర్మల్ టౌన్, మార్చి 28 : జిల్లాలో దళిత బంధు పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో వందమంది లబ్ధిదారులను ఎంపిక చేశామని, వారికి త్వరలో రూ.10 లక్షలతో కొత్�
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆనంద్పూర్లో కాంగ్రెస్, బీజేపీ నాయకులు చేరిక జైనథ్, మార్చి 28 : టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి కాంగ్రెస్, బీజేపీ నాయకులు పార్టీలో చేరుతున్నారని ఆదిలాబ�
రికార్డుస్థాయిలో పలుకుతున్న తెల్ల బంగారం ధర క్వింటాలుకు రూ.10,800.. మద్దతుకు కంటే రూ.4,775 అధికం.. సాగు విస్తీర్ణం తగ్గడం.. అంతర్జాతీయంగా బేళ్ల ధర పెరగడం.. పోటీపడి కొనుగోలు చేస్తున్న ప్రైవేట్ వ్యాపారులు వరితో పోల�
ఠాణాల్లో ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ పెద్ద సంఖ్యలో తరలివస్తున్న యువత ఏప్రిల్ 4కు గడువు.. 5 నుంచి తరగతులు ఇచ్చోడ, మార్చి 28 : రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పోలీస్ శాఖ ఉద్యోగాలను భర్తీ చేయనున్నది. ఈ మేరకు 33 జిల్లా