సీసీసీ నస్పూర్, ఏప్రిల్ 2: వేసవి తాపం నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేయడంపై నిర్వాహకులను మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అభినందించారు. సీసీసీ కార్నర్ వద్ద వరక్�
దండేపల్లి, ఏప్రిల్ 2 : ముస్లింలు పవిత్రంగా.. కఠోర నియమాలతో చేపట్టే రంజాన్ మాసం ఉపవాసాలు ఆదివారం (నేటి నుంచి) ప్రారంభం కానున్నాయి. ఉగాద్వి పర్వదినం శనివారం సాయంత్రం నెలవంక కనిపించడంతో అదే రోజు రాత్రి నుంచే
భైంసాటౌన్, ఏప్రిల్ 2 : భైంసా వైద్యుల సేవలు శ్లాఘనీయమని ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. పట్టణ వైద్యబృందం ఎమ్మెల్యేను దేగాంలో శనివారం కలిశారు. ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు తమ స
హరితహారానికి సిద్ధమవుతున్న మొక్కలు 28 నర్సరీల్లో 3లక్షల 30 వేల మొక్కల పెంపకం తలమడుగు, ఏప్రిల్ 2 : మండలంలోని ఆయా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కలు హరితహారానికి సిద్ధమవుతున్నాయి. ఎని
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నఅంబులెన్స్ ప్రారంభం ఎదులాపురం, ఏప్రిల్ 2 : కష్ట సమయంలో ప్రజలకు అండగా నిలిచేలా దుర్గం ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జ�
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో 3 టోల్ ప్లాజాలు రోజూ 10 వేల వాహనాల రాకపోకలు రూ. 15 లక్షల వరకు అదనపు భారం పెరిగిన ఇంధన ధరలతో మరిన్ని ఇబ్బందులు ఆదిలాబాద్, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ);కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పె
ఐటీడీఏ ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ కనక లక్కేరావ్, కలెక్టర్ సిక్తా పట్నాయక్ కుమ్రం భీం ప్రాంగణంలో ఐటీడీఏపీవో అంకిత్తో కలిసి గుస్సాడీ నృత్య పాఠశాల ప్రారంభం ఉట్నూర్, ఏప్రిల్ 1: గుస్సాడీలాంటి సంప్రదాయ నృత�
రూ.6 లక్షల ఆర్థిక సాయం మంజూరు పత్రం అందజేసిన ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి కుభీర్, ఏప్రిల్ 1 : మండలంలోని డోడర్నతండా-1కు చెందిన గిరిజన రైతు రాథోడ్ సుధాం కు టుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. 2019 సంవత్సరం
ఇంద్రవెల్లి ఎంపీపీ పోటే శోభాబాయి ఇంద్రవెల్లి, ఏప్రిల్ 1 : అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయిస్తామని ఎంపీపీ పోటే శోభాబాయి, తహసీల్దార్ సోము పేర్కొన్నారు. మండల కేంద్ర
డీపీవో శ్రీనివాస్ గ్రామాల్లో నర్సరీల పరిశీలన సిరికొండ, ఏప్రిల్ 1 : గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కలను సంరక్షించాలని డీపీవో శ్రీనివాస్ పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందికి సూచించారు. మండలంలోని �