రహదారికి ఇరువైపులా కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు నినాదాలతో దద్దరిల్లిన జాతీయ రహదారి కేంద్రానికి సెగ తగిలేలా నిరసనల హోరు కేంద్ర ప్రభుత్వ, మోదీ దిష్టిబొమ్మలు దహనం వరి కంకులు, వడ్లు రహదారిపై పోసి ఆందోళన క
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ నియోజకవర్గంలో 261 మందికి చెక్కుల పంపిణీ నిర్మల్ టౌన్, ఏప్రిల్ 6 : ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన దళితులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథ�
తాంసి, ఏప్రిల్ 6 : ఉపాధి హామీలో కూలీల సంఖ్య పెంచాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మండలంలోని నిరాలలో చేపట్టిన ఉపాధిహామీ పనులను కలెక్టర్ బుధవారం పరిశీలించారు. వేసవి దృష్ట్యా ఉదయమే పనులక�
రైతుల ఇబ్బందులు స్థానిక బీజేపీ నేతలకు పట్టవా? వారి వల్లే రాష్ట్రంలో రైతులకు ఈ సమస్య అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి కడ్తాల్ వద్ద జాతీయ రహదారిపై టీఆర్ఎస్ శ్రేణులు, రైతులతో కల�
జాతీయ రహదారిని దిగ్బంధించిన టీఆర్ఎస్ నాయకులు నిలిచిపోయిన వందలాది వాహనాలు ఇచ్చోడ, ఏప్రిల్ 6 : రాష్ట్రంలో పండించిన ధాన్యం కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా కొనుగోలు చేసే దాకా ఉద్యమిస్తామని టీఆర్ఎస్ నాయకుల�
ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్బొజ్జ హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పథకంపై సమీక్ష ఎదులాపురం, ఏప్రిల్ 6 : ఆదిలాబాద్ జిల్లాలో దళిత బంధు పథకం అమలుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్
ఉట్నూర్ రూరల్, ఏప్రిల్ 6 : మండలంలోని కుమ్మరితండా గ్రామంలో తయారు చేసిన రంజన్లకు మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ తయారు చేసే రంజన్లలోని నీరు చల్లగా ఉంటాయి అందుకే ప్రసిద్ధి. చాలా ఏళ్ల నుంచి ఇక్కడి కుమ్మరి కులస్థు�
ఇంద్రవెల్లి, ఏప్రిల్6 : టీఆర్ఎస్ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండలంలోని ముత్నూర్లో హనుమాన్ ఆల యం నుంచి దుర్గాదేవి ఆలయం వరకుచేపట్�
ప్రాజెక్టు కింద చెక్డ్యాంల నిర్మాణానికి ప్రతిపాదనలు పాండ్వాపూర్ వద్ద చెక్డ్యాం నిర్మించనున్న ప్రాంతం మొదటి విడుతగా రెండు మంజూరు మరింత పెరగనున్న ఆయకట్టు, భూగర్భ జలాలు రైతుల్లో హర్షం కడెం ప్రాజెక్ట�
మల్బరీ, పట్టు పురుగుల పెంపకంలో రాణిస్తున్న రైతు మార్కెట్లో మంచి డిమాండ్ ప్రతి నెలా రూ. 60 వేల దాకా ఆదాయం ఆదర్శంగా నిలుస్తున్న తుర్క మోహన్రెడ్డి పెంబి, ఏప్రిల్ 5 : ఆ రైతు వరికి బదులు ఇతర పంటలు వేయాలన్న రాష�
రాష్ట్రస్థాయి ఇన్నోవేషన్ చాలెంజ్లో జిల్లా ప్రాజెక్ట్కు ప్రశంసలు సత్తా చాటిన వెల్గనూర్ పాఠశాల విద్యార్థులు నాలుగో స్థానం దక్కించుకొని అభినందనలు రూ.1.50 లక్షల చెక్కు అందించిన మంత్రులు రాష్ట్రస్థాయి �
ఎర్ర బంగారం..ధరహాసం.. ఎన్నడూలేని విధంగా ఆల్టైమ్ రికార్డు కలిసొచ్చిన ఇతర పంటలు సీఎం కేసీఆర్ మాట మేరకు వేసిన రైతులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3వేల ఎకరాల్లో సాగు 75 వేల క్వింటాళ్ల దిగబడి.. ఆనందంలో అన్నదాతల�