నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ నిర్మల్ టౌన్, ఏప్రిల్ 12: రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లాలో ఖాళీగా ఉన్న సర్పంచ్, వార్డుసభ్యులు, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఓటర్ల ముసాయిద
కేంద్రం వడ్లు కొనాల్సిందేననే నినాదాలతో మార్మోగిన హస్తిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు నిరసన దీక్షలో మనోళ్లు.. పాల్గొన్న మంత్రి అల్లోల, విప్ బాల్క సుమన్, ఎంపీ, ఎమ్మెల్యేలు.. ముఖ్యమంత్రి వెంటే ఉంటామంటున్న ఉమ�
ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా జ్యోతిబాఫూలే జయంతి పేదల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబాఫూలే అని ప్రజాప్రతినిధులు, అధికారులు పేర్కొన్నారు. జిల్లా లో పలుచోట్ల ఆయన జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. జ్యోతి
నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ తానూర్, ఏప్రిల్ 11 : రానున్న హరితహారం నాటికి అన్ని గ్రామాల్లోని నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. మండలంలోని మహాలి�
బడుగుల కోసం పోరాడిన మహనీయుడు ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఘనంగా 196వ జయంతి ఎదులాపురం, ఏప్రిల్ 11 : బడుగు, బలహీనవర్గాల్లో ఆత్మైస్థెర్యం నింపి, వారి హక్కుల కోసం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిబాఫూలే
రేపటి నుంచే ప్రాణహిత పుష్కరాలు కోటపల్లి, వేమనపల్లి వద్ద చకచకా సాగుతున్న ఏర్పాట్లు 100 ఎకరాల్లో పార్కింగ్.. సర్వం సిద్ధం చేస్తున్న అధికారులు వేమనపల్లి పుష్కరఘాట్ వద్ద వాల్ పోస్టర్ విడుదల విజయవంతం చేయా�
నేడే సీఎం కేసీఆర్ రైతు దీక్ష హస్తినకు గులాబీ దండు తరలివెళ్లిన మంత్రి అల్లోల, విప్ సుమన్, ఎమ్మెల్యేలు.. తాడోపేడో తేల్చుకునేందుకు వెళ్లిన ప్రజాప్రతినిధులు కేంద్రం యాసంగి వడ్లు కొనేవరకూ పోరు ఆగదని హెచ్చ
దస్తురాబాద్, ఏప్రిల్ 10;రెక్కాడితే డొక్కాడాని పరిస్థితి సామాన్య ప్రజలది. కానీ, కేంద్ర ప్రభుత్వం రోజురోజుకూ పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచుతూ వారి నడ్డి విరుస్తున్నది. సిలిండర్ ధర రూ.వెయ్యి ద�
మంచిర్యాల, ఏప్రిల్ 10, నమస్తే తెలంగాణ : హాజీపూర్ మండలం గుడిపేటలోని 13వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్లో ఉచిత పోలీస్ శిక్షణలో భాగంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆదివారం పరీక్షలు నిర్వహించారు. ఉదయం 8 గంటలక
పేద ముస్లిం కుటుంబాలకు గిఫ్ట్ ప్యాక్లు మసీద్ కమిటీ ఆధ్వర్యంలో ఎంపికలు జిల్లాకు 4500 బహుమతులు ఇఫ్తార్ విందుల కోసం రూ.9 లక్షలు ఎదులాపురం, ఏప్రిల్ 10 : అన్ని వర్గాల ప్రజలు తమ పండుగలను ఘనంగా జరుపుకునేలా తెలం�
అంకురార్పణ చేయనున్న దేవాదాయశాఖ మంత్రి అల్లోల కోటపల్లి/కౌటాల, ఏప్రిల్ 10 : ఈనెల 13 నుంచి 24 వరకు కొనసాగనున్న ప్రాణహిత పుష్కరాల ప్రారంభానికి దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి కోటపల్లి మండలం అర్జునగుట్ట ప్ర�
ప్రతి ఏటా రెండు పంటలు పండిస్తున్న రైతులు సాగుకు సహకరిస్తున్న 24 గంటల విద్యుత్ కడెం, ఏప్రిల్ 10 : వృథాగా పోతున్న నీటిని ఒడిసిపట్టి దాని ద్వారా పంటలను సాగు చేస్తూ, ప్రతి ఏడాది వానకాలం, యూసంగి పంటలు పండిస్తూ ఇ�
దేశరాజధానికి మారిన ఆందోళనల పర్వం వడ్ల కొనుగోలుపై తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైన టీఆర్ఎస్ రేపు హస్తినలో ధర్నా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి తరలిన నేతలు నేడు మరికొందరు పయనం పాల్గొననున్న మంత్రి, ఎమ
శ్రీరామనవమికి ఆలయాలు ముస్తాబు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు బోథ్, ఏప్రిల్ 9 : సీతారాముల కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయా ఉత్సవ కమిటీ నిర్వాహకులతో వివిధ అసోసియేషన్ల ఆధ్వర్యంలో