ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ‘మనఊరు-మనబడి’ప్రారంభం బాసర, ఏప్రిల్ 9 : ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలుతో పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. బాసరల
వింత ఆకారాల్లో జీవరాశుల ప్రతిమలు కనువిందు చేయనున్న పరిసరాలు.. వివిధ ఆకృతిలోని రాళ్లు.. ప్రణీతా నదీతీరం ప్రకృతి రమణీయం. ఈ నది లోతైనది. నది పరీవాహక ప్రాంతంలో ప్రాచీన జీవరాశులకు సంబంధించిన అనేక అవశేషాలు లభిం
12 రోజుల పాటు నిర్వహణ ఏర్పాట్లలో అధికారుల నిమగ్నం పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఈ నెల 13 నుంచి 24 వరకు పుష్కరాలు తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులోని జీవనది ప్రాణహిత పుష్కర వేడుకలకు సిద్ధ�
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 9: ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఎల్లప్పుడూ ముందుంటామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని డైట్ కళాశాల మ�
28 అంశాలు.. ఆరున్నర గంటల పాటు మీటింగ్ ఇబ్బందులు ఎదురవుతున్నాయని సభ్యుల ఆవేదన వాకౌట్ చేసిన బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ బోథ్ ఎంపీడీవోపై సస్పెన్షన్ విధించిన కలెక్టర్ నివేదికలు తేని ఆర్అండ్బీ ఈ
45 రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు దీక్షలో కూర్చున్న 1016 మంది.. 2,027 మంది మద్దతు.. సిమెంట్ కంపెనీపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి.. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఎదులాపురం, ఏప్రిల్ 8 : ఆదిలాబా�
గ్రామ పంచాయతీల్లో అతికించిన అధికారులు అభ్యంతరాలు పరిశీలించిన అనంతరం తుది జాబితా నిర్మల్ టౌన్, ఏప్రిల్ 8 : నిర్మల్ జిల్లాలో ఖాళీగా ఉన్న సర్పం చ్,ఎంపీటీసీ, వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించి ఓటర్ల ముసా�
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ తలమడుగు, ఏప్రిల్ 7 : వయసు తగిన ఎత్తు, బరువు లేని పిల్లలను గుర్తించి పోహకాహార లోపాన్ని నివారించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. పర్యవేక్షణతో కూడి�
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాక్పట్లలో బృహత్ మెగా పార్క్ ప్రారంభం మొసలి సంరక్షణ కేంద్రం సందర్శన సోన్, ఏప్రిల్ 7: రాష్ట్ర ప్రభుత్వం పల్లెల్లో ఏర్పాటు చే స్తున్న ప్రకృతి వనాలను పిక్నిక్ పార్కులు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని నిరసన దీక్షలో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 7 : రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసేదాకా రైతుల పక్షాన పోరాడుతామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్య�
మాది ధర్మయుద్ధం యాసంగి వడ్లు కొనేవరకు నిరంతరం ఆందోళనలు నిర్వహిస్తాం.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడుతాం.. మోసకారి బీజేపీ సర్కారును తరిమికొట్టే వరకూ విశ్రమించం.. ప్రగతిపథంలో దూసు�
నేడే జీపీ, ఎంపీటీసీ ఖాళీల స్థానాల్లో ఓటర్ల జాబితా విడుదల ఉమ్మడి జిల్లాలో 40 జీపీ స్థానాలు, 12 ఎంపీటీసీ స్థానాలు 1320 వార్డుస్థానాల ఎన్నికకు ఏర్పాట్లు నిర్మల్ టౌన్, ఏప్రిల్ 7 : స్థానిక సంస్థల బలోపేతమే లక్ష్యం�