ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు ఆదిలాలాబాద్ రూరల్, ఏప్రిల్ 16 : ఆదిలాబాద్లోని ఆంజనేయ స్వామి ఆలయాల్లో హనుమాన్ చిన్న జయంతి శనివారం ఘనంగా నిర్వహించారు. ఆలయాలను కాషాయరంగు జెండాలు, తోరణాలతో
ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి అధికారులు సమన్వయంతో పని చేయాలి సమస్యల పరిష్కారంలో పారదర్శకంగా వ్యవహరించాలి మానవ హక్కుల కమిషన్ చైర్మన్ చంద్రయ్య సీసీసీ నస్పూర్, ఏప్రిల్ 16: మానవ హక్కులను ఉల్లంఘిం చ వద�
కోటపల్లి మండలం అర్జునగుట్ట వద్ద ప్రాణహిత నదిలో పిండ ప్రదానం చేస్తున్న భక్తులు కౌటాల : పుష్కరస్నానం చేస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ కోటపల్లి మండలం అర్జునగుట్ట పుష్కరతీరం వద్ద చ�
‘మన ఊరు-మన బడి’ పథకం వినూత్న ఆలోచన రాష్ట్ర విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా ఆదిలాబాద్ జిల్లాలోని భీంసరి పాఠశాల సందర్శన ఆదిలాబాద్ టౌన్, ఏప్రిల్ 15: మన ఊరు-మనబడి కార్యక్రమంతో రాష్ట�
ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు హాజరుకానున్న 1,19,132 విద్యార్థులు నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 15: జిల్లాలో ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న ఎస్ఏ 2 (సంగ్రహణాత్మక )పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు ప�
1.20 లక్షల మందికిపైగా స్నానాలు ఆచరించిన భక్తులు పునీత ప్రాణహితకు తరలివస్తున్న భక్తజన సంద్రం ప్రాణహితలో పుష్కరస్నానం.. సకల శుభదాయకం, సమస్త పాపహరణం, నిరంతరారోగ్యకరం, లోక కల్యాణదాయకం అని శాస్ర్తాలు చెబుతున్న
చర్చిల్లో క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు ఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 15: గుడ్ఫ్రైడే సందర్భంగా క్రైస్తవులు చర్చిల్లో భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. జిల్లాల్లోని పలు చర్చిల్లో ఫాదర్ల ఆధ్వర్యంలో గురు
నిర్మల్ జిల్లాలో వాగులపై రూ.58.25 కోట్లతో 21 చెక్ డ్యాంలు ఎనిమిది పూర్తి.. మిగతావి 80 శాతానికి పైగా పనులు తాజాగా రూ.201.65 కోట్లతో 42 చెక్డ్యాంల కోసం ప్రతిపాదనలు వర్షపు నీటిని ఒడిసిపట్టి, వృథా నీటికి చెక్ పెట్టేం�
ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు జోగు రామన్న , రాథోడ్ బాపురావ్ జైనథ్, ఏప్రిల్ 14 : రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మండలంలోని దీపాయ
ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి భైంసా, ఏప్రిల్ 14 : దళితుల జీవితాల్లో కొత్త కాంతి కిరణం దళితబంధు అని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో గురువారం
ఈ నెల 25 నుంచి వడ్ల కొనుగోళ్లు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశం మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అధికారులు, మిల్లర్లు, లారీ యజమానులతో సమావేశం ఆదిలాబాద్, ఏప్రిల్ 14 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వడ్లను కొనుగోలు
రూ. 36.10 కోట్లు.. 361 యూనిట్ల గ్రౌండింగ్.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విజయవంతంగా అమలు నిర్మల్, ఖానాపూర్, ముథోల్, ఆదిలాబాద్లలో పంపిణీ.. మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో కూడా.. మంత్రి ఇంద్రకరణ్రెడ�
యాసంగి వడ్లు కొంటామనడంపై హర్షం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 13 : యాసంగి వడ్లు రాష్ట్రమే కొంటుందని ప్రకటించి, సీఎం కేసీఆర్ మరోసారి రైతు బాంధవుడ�
అర్జునగుట్ట వద్ద మంత్రి అల్లోల, విప్ సుమన్ ప్రత్యేక పూజలు ప్రాణహిత నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తజనం ఆంధ్రా, మహారాష్ర్ట నుంచి తరలివచ్చిన భక్తులు కలెక్టర్ భారతి, డీసీపీ అఖిల్ మహజన్ ఏర్పాట్ల పరిశ�