‘మన ఊరు-మన బడి’ కింద నిర్మల్ జిల్లాలో 260 పాఠశాలలు ఎంపిక పనులు ప్రారంభం.. ఆగస్టు నాటికి పూర్తయ్యేలా చర్యలు నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 18 : రాష్ట్ర ప్రభుత్వం సర్కారు పాఠశాలల బలోపేతం కోసం మన ఊరు- మన బడి కార్యక్ర�
డీఆర్డీవో కిషన్ బుగ్గారం, సావర్గాం గ్రామాల్లో ఉపాధి పనుల పరిశీలన నేరడిగొండ, ఏప్రిల్ 18 : వేసవి కాలం దృష్ట్యా ఉపాధి కూలీలకు ఇబ్బందులు కలుగకుండా మెరుగైన వసతులు కల్పించాలని డీఆర్డీవో కిషన్ సిబ్బందికి సూ�
సీసీ రోడ్లు మారుతున్న వీధులు రూ.2 కోట్లు మంజూరు తలమడుగు, ఏప్రిల్ 18: మండలంలోని పలు గ్రామాల్లో మట్టి రోడ్లు సీసీ రోడ్లుగా మారతున్నాయి. ఉపాధి హామీ నిధులతో గ్రామాల్లోని అంతర్గత రోడ్లను సీసీ రోడ్లుగా మారుస్తు�
ఆరోగ్య రాష్ట్రమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ ప్రధాన దవాఖానలో సోమవారం ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యమేళాను
గ్రామాల్లో జోరుగా పనులు వలసల నివారణకు దోహదం కూలీలకు వేతనాలు పెంచిన సర్కారు దస్తురాబాద్, ఏప్రిల్ 17 : గ్రామీణ ప్రాంత నిరుపేదలకు ఉపాధి కల్పించి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఉపాధి హామీ పథకాన్
నిర్మల్లో రూ.5కోట్లతో అంబేద్కర్ ఆడిటోరియం నిర్మాణం నేడు మంత్రులు కొప్పుల ఈశ్వర్, అల్లోల ఇంద్రకరణ్రెడ్డితో ప్రారంభం నిర్మల్ టౌన్, ఏప్రిల్ 17 : తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా నిర్మల్లో నిర�
అర్జున గుట్ట వద్ద లక్షకు పైగా భక్తుల స్నానాలు వేమనపల్లి/ కోటపల్లి / కౌటాల, ఏప్రిల్ 17 : ప్రాణహితలో పుష్కర స్నానాలు ఆచరించేందుకు ఐదో రోజు ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవుదినం కావడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చ
సస్యశ్యామలం దిశగా చెన్నూర్ భారీ లిఫ్ట్తో దశ మారనున్న ప్రాంతం తీరనున్న సాగు, తాగు నీటి కష్టాలుత్వరలో పనులు ప్రారంభించనున్న ప్రభుత్వం విప్ బాల్క సుమన్ చొరవతో వడివడిగా అడుగులు మంత్రి మండలి ఆమోదంతో ము�
పల్లెప్రగతికి ప్రతిరూపం జాతీయ అవార్డుకు ఎంపిక పక్కాగా ప్రభుత్వ పథకాలు అమలు ఎరువుల తయారీతో ఆదాయం దేశాభివృద్ధికి పల్లెలు పట్టుగొమ్మలు. గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. తెలంగాణలో పల్లె
చెన్నూర్ నియోజకవర్గంలో సమావేశంసభకు ఏర్పాట్లు పూర్తి హాజరుకానున్న రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి విజయవంతం చేయాలి : ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మంచిర్యాల, ఏప్రిల్ 17(నమస్తే తె�
దశాబ్దాలుగా జీవం పోస్తున్న కళాకారులు వంశపారంపర్యంగా కొనసాగింపు అబ్బుర పరుస్తున్న విన్యాసాలు తెలంగాణ ఉద్యమం, వేడుకల్లో ప్రదర్శన డీజేలు వచ్చినా తరగని ఆదరణ గుర్తింపు తెస్తున్న తెలంగాణ సర్కారు విద్యావంత
నిర్మల్ జిల్లా విద్యాధికారి రవీందర్రెడ్డి పలు గ్రామాల్లోని పాఠశాలల సందర్శన కడెం, ఏప్రిల్ 16 : ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులందరూ తప్పనిసరిగా పరీక్షలు రాసేలా చూడాలని నిర్మల్ జిల్లా విద్యాధికా�
ప్రాణహిత నదిలో పిండప్రదానం చేసిన భక్తులు నాలుగు రోజుల్లో 2.52 లక్షల మంది పుష్కరస్నానం కోటపల్లి వద్ద పుష్కరస్నానం ఆచరించిన విదేశీభక్తురాలు పుష్కరవేళ పిండప్రదానం విశేష ఫలదాయకమైనది. రామాయణ కాలం నుంచే విశిష