ఈనెల 25 నుంచి వడ్ల కొనుగోళ్లు క్వింటాలుకు గిట్టుబాటు ధర రూ.1,960 వెంటవెంటనే కర్షకుల ఖాతాల్లోకి డబ్బులు “యాసంగి సీజన్లో పండిన ప్రతి ధాన్యపు గింజను రాష్ట్ర సర్కారే కొనుగోలు చేస్తది. కేంద్ర ప్రభుత్వానికి వడ్ల
ఇంద్రవెల్లి అమరులకు నివాళులర్పించిన ఆదివాసీ గిరిజనులు స్తూపం వద్ద సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు.. శ్రద్ధాంజలి ఘటించిన అమరుల కుటుంబసభ్యులు, బాధితులు సంస్మరణ దినానికి ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన వం�
రెండు అంతస్తుల్లో సర్వాంగ సుందరంగా నిర్మాణం విజ్ఞాన కేంద్రం, ఆడిటోరియంగా బహుళ ప్రయోజనాలు నిర్మల్, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లాలో అధునాతన హంగులతో అంబేద్కర్ భవనం సర్వాంగ సుందరంగా ముస్తాబ�
ఇంద్రవెల్లి ఘటనకు 41 ఏండ్లు పూర్తి అమరులకు నివాళులర్పించేందుకు సిద్ధమైన ఆదివాసీ గిరిజనులు బహిరంగ సభకు తరలిరానున్న వేలాది మంది స్వరాష్ట్రంతోనే ఆదివాసీ గిరిజనులకు లభించిన స్వేచ్ఛ ఇంద్రవెల్లి, ఏప్రిల్ 19
ఎదులాపురం, ఏప్రిల్ 19: జిల్లాలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శాంతిభద్రతలపై స్థానిక పోలీస్ హెడ్క్వార్టర్�
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ టేబుళ్లు, స్టడీప్యాడ్లు, పుస్తకాలు అందజేత ఆదిలాబాద్రూరల్, ఏప్రిల్ 19 : పోటీ పరీక్షల కోసం జిల్లా గ్రంథాలయానికి వచ్చి సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఎలాంటి ఇ�
ఘనత సీఎం కేసీఆర్దే ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి కుభీర్లో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు కుభీర్, ఏప్రిల్ 18 : రాష్ట్రంలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేసి, వ్యవసాయ రంగాన్ని లా�
నిఘా, రక్షణ కోసం ఏర్పాటు ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి ఎదులాపురం, ఏప్రిల్ 19 : అత్యవసర సమయంలో నిఘా, రక్షణ కోసం మొబైల్ కమాండ్ కంట్రోల్ వాహనం ప్రారంభించామని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్కుమార్ రెడ
ఆదిలాబాద్ ఉపాధి కల్పన అధికారి కిరణ్ కుమార్ ఎదులాపురం, ఏప్రిల్ 19 : ఆదిలాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 21న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్ల
రైతుల ఖాతాల్లోకి రూ.49.47 కోట్లు అన్నదాతకు మద్దతు ధర రైతు అభివృద్ధికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోళ్ల విషయంలోనూ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్
ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రత్యేక చట్టం దళితుల ఆర్థిక అభ్యున్నతికే దళిత బంధు రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ నిర్మల్లో మంత్రి అల్లోలతో కలిసి అంబేద్కర్ భవన్ ప్ర
దేశంలో చర్చంతా ఈ పథకం మీదే.. లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి వ్యవసాయ యూనిట్లకే అధిక ప్రాధాన్యమివ్వాలి సమీక్షా సమావేశంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, అల్లోల హాజరైన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్లు �
ఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 18: సామాజిక కార్యక్రమాల్లో యువత ముందుండాలని కాకతీయ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఈసం నారాయణ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్లోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎ