రైతాంగం సంఘటితంగా తిప్పికొట్టాలి యాసంగి వడ్లు కొనేదాకా వదలం మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్లో సన్నాహక సమావేశానికి హాజరు నిర్మల్ అర్బన్, మార్చి 24 : వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తెలంగాణప
రాష్ట్ర మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్రెడ్డి దిలావర్పూర్ ఎంపీపీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరు దిలావర్పూర్. మార్చి 24 : రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్ఎస్ పార్టీదే భారీ విజయమని రాష్ట్ర
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు బోథ్, మార్చి 24 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పోరాటం చేయడానికి టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం కావాలని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పిలుపు నిచ్చారు. గురువారం ఆదిలాబాద�
తెలంగాణలోని పథకాలను ఓర్వలేక కేంద్రం కక్ష ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ధాన్యం కొనుగోలుపై నియోజకవర్గ స్థాయి సమావేశం ఆదిలాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్ర
కేంద్రం తీరును ప్రజల్లో ఎండగడుదాం కార్పొరేటుకు ఊడిగం చేస్తున్న మోడీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తే ఊరుకోబోం టీఆర్ఎస్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి భైంసా, మార్చి 24 : రైతుల కోస�
మొండివైఖరి వీడకపోతే తెలంగాణ మాదిరి ఉద్యమమే.. పంజాబ్, హర్యానా తరహాలో మన ధాన్యం కొనాలి.. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రుల అబద్ధాలు టీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు అర్ధసత్యాలను ఎండగట్టాలి.. తెలంగాణ ప్ర�
అన్నదాతల జీవన్మరణ సమస్యగా మారిన ధాన్యం కొనుగోళ్లకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా సీఎం కేసీఆర్ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. రైతన్నల ప్రయోజనాల కోసం ఏకంగా ఢిల్లీపై రణభేరి మోగించారు. నాడు ఉద్యమనేతగా సమ�
పేదోడి నడ్డివిరుస్తున్న కేంద్ర ప్రభుత్వం భారీగా పెరిగిన వంటగ్యాస్ ధరలు.. ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాలు.. ఆందోళనలో పేద, మధ్యతరగతి ప్రజలు.. తాజాగా ఒక్కో సిలిండర్కు రూ.50 పెంపు.. లీటర్ పెట్రోల్పై 91 పైసలు, డ�
పౌష్టికాహారంతోపాటు పూర్వ ప్రాథమిక విద్యా బోధన గర్భిణులు, బాలింతలకు బలవర్ధకమైన ఆహారం అందజేత సద్వినియోగం చేసుకుంటున్న లబ్ధిదారులు ఇచ్చోడ, మార్చి 23 : అంగన్వాడీలు.. ప్రేమకు, రక్షణకు నిలయాలు. ముద్దు, మురిపాల�
గెస్ట్ ఫ్యాకల్టీకి వేతనాలు పెంచుతూ సర్కారు నిర్ణయం ఉమ్మడి జిల్లాలో 250 మందికి ప్రయోజనం నిర్మల్ టౌన్, మార్చి 23: కేజీ టు పీజీ విద్యలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన మహాత్మా జ్యోతీరావు పూలే గురు�
ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ప్రారంభం ఐదురోజుల పాటు ట్రైనింగ్ ఆదిలాబాద్ రూరల్, మార్చి 23: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధన అందించాలనే లక్ష్యంతో వచ్చే ఏడాది నుంచి ఇంగ్లిష్ మీడియంలో త
ఎదులాపురం, మార్చి23 : టీబీ వ్యాధిగ్రాస్తులను గుర్తించి వారికి వెంటనే వైద్యం అందించడంలో ఆదిలాబాద్ జిల్లా నంబర్ వన్లో ఉందని ఆదిలాబాద్ డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని డీఎంహెచ�
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సరస్వతీనగర్ పాఠశాలలో స్టీమ్ సైన్స్ ల్యాబ్ ప్రారంభం ఆదిలాబాద్ రూరల్, మార్చి 23 : విద్యార్థులు చిన్ననాటి నుంచే శాస్త్ర సాంకేతిక రంగాలపై మక్కువ పెంచుకొని నూతన ఆవ