ఆదిలాబాద్ డీఎఫ్వో రాజశేఖర్ ప్రపంచ అటవీ దినోత్సవం ఎదులాపురం, మార్చి 21: పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని డీఎఫ్వో రాజశేఖర్ అన్నారు. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకొని అటవీ
నిర్మల్ డీఈవో రవీందర్ రెడ్డి ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ప్రారంభం నిర్మల్ అర్బన్, మార్చి 21 : మారుమూల ప్రాంతాల్లోని నిరుపేద విద్యార్థులకు సైతం ఇంగ్లిష్ మీడియం విద్యనందించి, పాఠశాల విద్యను బలోపేతం చ�
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎదులాపురం,మార్చి21: ప్రజావాణిలో వచ్చి న దరఖాస్తులను పరిశీలించి, వాటిని పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశిం
ఐటీడీఏ పీవో అంకిత్ ఉట్నూర్, మార్చి21ః గిరిజనుల సమస్యలను పరిష్కరిస్తామని ఐటీడీఏ పీవో అంకిత్ అన్నారు. సోమవారం స్థానిక ఐటీడీఏ ప్రాంగణంలోని పీవో క్యాంపు కార్యాలయంలో గిరిజన దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భ
తలమడుగు, మార్చి 21 : ప్రతి గ్రామంలో ఆయుష్ సేవలను అందుబాటులోకి తీసుకు వస్తామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయుష్ కమిషనర్ అలుగు వర్షిణి అన్నారు. మండలంలోని కుచులపూర్లో ఆయుష్ డిస్పెన్సరీ, యోగ షెడ్డు �
టీజీబీలో రూ. 1.25 కోట్లు డ్రా చేసిన సీఎస్పీ మేనేజర్ ఫిర్యాదుతో పోలీసుల విచారణ నిందితుడి అరెస్టు నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి ఎదులాపురం, మార్చి 21: తెలంగాణ గ�
పనులుచేయకుండానే కూలీలకు డబ్బుల చెల్లింపు పలు చోట్ల మస్టర్లలో సంతకాల ఫోర్జరీ బోథ్, మార్చ్ 21: మండలంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల్లో అక్రమాలు వెలుగు చూసాయి. సోమవారం సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వ�
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న బెల్లూరిలో 50 మందిపార్టీలో చేరిక జైనథ్, మార్చి 20: సీఎం కేసీఆర్ చేస్తు న్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఆ�
టీఆర్ఎస్తోనే స్థానిక సంస్థలు బలోపేతం వరి ధాన్యంపై పోరుబాటకు రైతులు సిద్ధం కావాలి జడ్పీ సమావేశంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ టౌన్, మార్చి 20 : గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సీఎం కేసీఆర�
జాతీయ స్థాయి లాంగ్జంప్, హై జంప్ పోటీల్లో రాణిస్తున్న విద్యార్థి ఇప్పటికే ఐదు బంగారు, రెండు కాంస్య పతకాలు కైవసం ఇటీవల మంత్రి కొప్పుల చేతుల మీదుగా రూ.3.50 లక్షల ప్రోత్సాహకం వచ్చే విద్యా సంవత్సరం గురుకుల నో
కరెంట్ ఖాతాల స్థానంలో సేవింగ్ అకౌంట్లు విత్ డ్రాలో జాప్యం లేకుండా చేసేందుకు చర్యలు నిధుల ఖర్చులో పెరగనున్న పారదర్శకత ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 500 ఖాతాలు ఓపెన్ హర్షం వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజాప్
ఏడేళ్లలో భారీగా నిధులు కేటాయింపు, విడుదల రూ.200 కోట్లతో 700కు పైగా దేవాలయాల పునరుద్ధరణ అభివృద్ధిపై మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన ఆలయాలు, స్వరాష్ట్ర
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 35.66 శాతం అటవీ విస్తీర్ణం నేడు అంతర్జాతీయ అటవీ దినోత్సవం హరితహారంలో భాగంగా ఏడు విడుతల్లో 15 కోట్ల మొక్కల పెంపకం పక్షుల కిలకిలలు.. జంతువుల సందడితో కవ్వాల్ అభయారణ్యం ఉమ్మడ
అభివృద్ధికి ఐకాన్ ఈ ఆదివాసీ గూడెం దేశ అభివృద్ధికి పల్లెలే పట్టుకొమ్మలు అనే మాహాత్ముడి నానుడిని నిజం చేసి చూపిస్తోంది రాష్ట్ర సర్కారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకముందు కనీసం గుర్తింపులేని గిరిజన
ఉద్యోగులకు కేరాఫ్గా చాందా(టీ), సోనాల ఆ గ్రామాల్లో అధికులు ప్రభుత్వ ఉద్యోగం సాధించిన వారే.. 580 మందికిపైగా నౌకర్లు.. అటెండర్ నుంచి డీపీవో వరకు.. అత్యధికంగా ఉపాధ్యాయులు, పోలీసులు పోటీ పరీక్ష ఏదైనా కొలువు కొట్�