ఉద్యోగార్థులకు వరంగా మారుతున్న గ్రంథాలయాలు అందుబాటులో లక్షలాది పుస్తకాలు, స్టడీ మెటీరియల్ ఆధునిక హంగులతో భవనాలు.. అన్ని రకాల వసతులు.. ‘ఆన్ డిమాండ్ బుక్ సిస్టం’ ద్వారా బుక్స్ కొనుగోలు మహిళలకు ప్రత్య
నిర్మల్ టౌన్, మార్చి 16 : ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు సీఎం తీపికబురు అందించారు. శాసనసభా వేదికగా గౌరవ వేతనాన్ని రూ.1000 నుంచి రూ.3 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా ఉమ
ఉదయం తొమ్మిదింటి నుంచే సెగలు ఒంటిపూట బడులు షురూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఉక్కపోత మొదలైన ఏసీలు, కూలర్ల వినియోగం శీతలపానీయాలకు గిరాకీ.. మంచిర్యాల, మార్చి 16, నమస్తే తెలంగాణ :మార్చిలోనే ఎండలు ముదిరిపోయాయి. ర�
ఆదిలాబాద్ టౌన్, మార్చి 16 : మెప్మా, ఐకేపీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లిస్తామని అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో బుధవా రం సంబురాలు జరిపారు. ఆదిలాబాద్లోని �
నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పెంబి మండలం చాకిరేవులో పర్యటన పెంబి, మార్చి 16: మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన చాకిరేవులో విద్యుత్, నీటి సమస్య పరిష్కరిస్తామని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫ�
ఎదులాపురం, మార్చి 16 : ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హత ఉన్న 12-14 ఏండ్ల వయసున్న పిల్లలు కార్బి వాక్స్ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆదిలాబాద్ జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి ఎం.శ్రీకాంత్ అన్నారు. దేశ, రాష్ట్ర వ్యాప్
నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ వైద్యాధికారులతో సమావేశం నిర్మల్టౌన్, మార్చి 16 : ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో ప్రసూతి కోసం వచ్చిన గర్భిణులకు సాధారణ ప్రసవాలు నిర్వహించి రాష్ట్రంలోనే నిర్మల్జ�
ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం బేల, మార్చి 16 : దేశంలో ఎక్కడాలేని సం క్షేమ పథకాలు మన రాష్ట్రంలోనే అమలవుతున్నాయని ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చ
వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్కు దూరంగా ఉండండి.. సీఎం కేసీఆర్ భారీ ఉద్యోగాల ప్రకటన చేశారు.. అధిక టైంను ప్రిపరేషన్కు వినియోగించుకుంటే మేలు సరైన విధంగా టెక్నాలజీని వాడుకుంటే ప్రయోజనం ఇలాంటి అవకా
ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటాం.. సెర్ప్, మెప్మా సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనం ఇస్తాం అసెంబ్లీ వేదికగా సీఎం ప్రకటన.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,500 మందికి లబ్ధి ముఖ్యమంత్రి చిత్�
నేటి నుంచి ఏడో విడుత కార్యక్రమం 12-14 ఏళ్లలోపు వారికి వ్యాక్సినేషన్ అన్ని పీహెచ్సీ, యూపీహెచ్సీల్లో కేంద్రాలు చిన్నారులకు ‘కార్బివాక్స్’ నిర్మల్ అర్బన్/ఎదులాపురం, మార్చి 15 : కరోనా కట్టడికి రాష్ట్రం �
నిర్మల్ టౌన్, మార్చి 15 : భూగర్భజలాల పరిరక్షణ అందరి బాధ్యత అని నిర్మల్ అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, రెవెన్యూ కలెక్టర్ సీ రాంబాబు అన్నారు. కలెక్టరేట్లో జిల్లా భూగర్భజలశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన గ్
డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి తాంసి సహకార సంఘం సర్వసభ్య సమావేశం తాంసి, మార్చి 15: వాణిజ్య బ్యాంకులకు దీటుగా ఏడీసీసీలో సేవలు అందించడానికి కృషి చేస్తున్నామని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి పేర్కొ