ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పన్నుల వసూలు మొండి బకాయిల కోసం స్పెషల్ డ్రైవ్ ఈనెల 31 వరకు చెల్లింపునకు చాన్స్ బకాయిదారులకు రెడ్ నోటీసులు జారీ చెల్లించకుంటే ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరిక నిర్మల్ అర్బన�
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జో గురామన్న ఆదిలాబాద్లో శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం తాంసి, మార్చి 13 : రాష్ట్రంలోని రైతులు పండించిన ప్రతి గింజనూ తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు �
ఆధునికీకరణ పనులకు రూ.69లక్షలు దవాఖానలో రక్తనిధి ఏర్పాటు టీబీ నిర్ధారణకు ట్రూనాట్ మిషన్ బోథ్, మార్చి 13 : బోథ్లోని సామాజిక ఆరోగ్య కేంద్రం దవాఖానకు మహర్దశ పట్టనుం ది. ఆధునికీకరణ పనులకు ప్రభుత్వం రూ.69 లక్షల
ముమ్మరంగా బోథ్ – నిగిని డబుల్ రోడ్డు నిర్మాణ పనులు సీఆర్ఎఫ్ నిధులు రూ.19 కోట్లు మంజూరు బోథ్, మార్చి 13 : 17 గ్రామాల ప్రజలు ఇన్నాళ్లు పడిన కష్టాలకు మోక్షం లభించబోతున్నది. అధ్వానంగా ఉన్న రోడ్డుపై రాకపోకలు
ఎదులాపురం, మార్చి 13 : పేదలకు నాణ్య మైన వైద్యం అందించాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సూచించారు. ఆదిలాబాద్ పట్టణంలో ద్వారకానగర్లో డాక్టర్ రవి కిరణ్ యాదవ్ ఏర్పాటు చేసిన 12వ బ్రాంచ్ మాస్ట ర్స్ హోమి�
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న జిల్లా కబడ్డీ సంఘం సర్వసభ్య సమావేశం ఆదిలాబాద్ రూరల్, మార్చి 13 : జిల్లాలో కబడ్డీ క్రీడను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నా�
ఇంద్రవెల్లి, మార్చి 13 : మండలంలోని ఏమాయికుంట గ్రామ శివారులోని ఓ వ్యవసాయ భూమిలో విద్యుత్ వైర్లు తగిలి గడ్డితో నిండిన వాహనం కాలిపోయింది. స్థానికులు, వాహనం డ్రైవర్ సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్�
రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్లో మొల్లమాంబ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ నిర్మల్ టౌన్, మార్చి 13 : రాష్ట్రంలోనే అన్ని వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యా�
భారతదేశ చరిత్రలో కనీవినీ ఎరుగనిరీతిలో సీఎం కేసీఆర్ ఉద్యోగాల ప్రకటన చేశారు. శాసనసభా వేదికగా 80,039 పోస్టులను భర్తీ చేయడంతోపాటు 11,103 మంది ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని తెలిపారు.
పెండింగ్ కేసుల రాజీతో ఇరువర్గాలకూ న్యాయం చేకూరుతుందని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మంత్రి రామకృష్ణ సునీత సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహ�
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకే సీఎం కేసీఆర్ ‘మన ఊరు - మన బడి’ అమలు చేశారని ఎంపీపీ నిమ్మల ప్రీతమ్ దమ్మ రెడ్డి పేర్కొన్నారు.
పల్లెలను హరితవనాలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పంచాయతీకో ఒక్కటి నర్సరీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా మొక్కల సంరక్షణకు అధికారులు ప్�
బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ కృషి చేస్తున్నారని టీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. మండలంలోని కజ్జర్ల, సాయిలింగి గ్రామాల్లో ఎమ్మెల్యే బాపురావ్ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా