దేశంలో అత్యంత శ్రీమంతుడు, ప్రపంచ కుబేరుల్లో నాల్గవస్థానంలో ఉన్న గౌతమ్ అదానీ రూ.14,000 కోట్ల రుణం కోసం ఎస్బీఐ తలుపులు తట్టారు. గుజరాత్లోని ముంద్రాలో నిర్మించనున్న పాలీవినైల్ క్లోరైడ్ (పీవీసీ) ప్లాంట్ కో
కేంద్రంలోని మోదీ సర్కార్ అండతో ఇప్పటికే దేశంలో విమానాశ్రయాలు, పోర్టులు, బొగ్గు రంగాలపై ఆధిపత్యం సాధించిన కార్పొరేట్ అదానీ కన్ను ఇప్పుడు టెలికాం రంగంపై పడినట్టు తెలుస్తున్నది. టెలికాం స్పెక్ట్రమ్ కొ
డిస్కౌంట్లో లభిస్తున్నా..అధిక ధరలకే కొనుగోలు ప్రభుత్వ స్థాయి ఒప్పందాలతో అగ్గువకే బొగ్గు ప్రైవేటు సంస్థలకే కాంట్రాక్టులిస్తున్న సీఐఎల్ కచ్చితంగా విదేశీ బొగ్గు కొనాలని షరతులు అదానీ కోసం అన్ని నియమాల�
ప్రధాని మోదీ, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ మధ్య దోస్తానా శ్రీలంకలో చిచ్చు పెట్టింది. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ భారత్లోని విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులన్నీ అదానీ గ్రూప్ చేతిలోకి
కేంద్రమంత్రి పీయూష్జీ, భారత ప్రభుత్వం సీసీఐ పరిశ్రమ యంత్రాల తొలగింపు ఉత్తర్వులను పునఃసమీక్షించి, పునరుద్ధరణ దిశగా సానుకూల నిర్ణయం తీసుకోవాలి. పరిశ్రమల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహక�
మీడియా రంగంలోకీ మోదీ సన్నిహితుడి అడుగు క్వింటిలియన్లో 49 శాతం వాటా కొనుగోలు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీలో రెగ్యులేటరీ ఫైల్ దాఖలు సిమెంట్ అదానీదే రోడ్లు అదానీవే ఎయిర్పోర్టు అదానీదే పోర్టు అదానీదే బొ�
ప్రముఖ థర్డ్-పార్టీ మెరైన్ సర్వీసెస్ సంస్థ, హైదరాబాద్కు చెందిన ఓషియన్ స్పార్కిల్ లిమిటెడ్ (ఓఎస్ఎల్)ను తమ అనుబంధ సంస్థ అదానీ హార్బర్ సర్వీసెస్ సొంతం చేసుకుంటున్నదని అదానీ పోర్ట్స్ అండ్ స్ప�
పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ సందర్భంగా ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన కొడుకు జీత్ అదానీ మర్యాదపూర్వకంగా కలిశారు.
బ్లూంబర్గ్ ఇండెక్స్ తాజాగా విడుదల చేసిన ప్రపంచ టాప్-10 బిలియనీర్ల జాబితాలో అదానీ గ్రూప్ వ్యవస్థాపక అధినేత గౌతమ్ అదానీ ఆరో స్థానం దక్కించుకున్నారు.