దేశంలో కోట్లమంది సామాన్యుల సొమ్ము ప్రమాదంలో పడింది. జీవిత బీమాకు ధీమా లేకుండా పోయింది. తనవద్ద ఉన్నది ప్రజల సొమ్ము అన్న ఆలోచన కూడా లేకుండా ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్ఐసీ, అదానీ కంపెనీల్లో అడ్డగోలుగా పెట్�
ప్రధాని నరేంద్ర మోది సన్నిహిత మిత్రుడిగా పేరొందిన దేశీ శ్రీమంతుడు గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యంపై అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ చేసిన తీవ్ర ఆరోపణల నేపథ్యంలో అంతర్జాతీయంగా అదానీ గ్రూప్ ప్రత�
గౌతమ్ అదానీ కంపెనీల షేర్లు కుప్పకూలాయి. హిండెన్బర్గ్ నివేదికతో గ్రూపునకు చెందిన అన్ని సంస్థల షేర్లు 8 శాతం వరకు నష్టపోయాయి. ఒక దశలో 10 శాతానికి పైగా షేర్లు నష్టపోయాయి.
తమ గ్రూప్ సంస్థ నుంచి జారీ అవుతున్న ఫాలో ఆన్ ఆఫర్ (ఎఫ్పీవో)ను దెబ్బతీసేందుకే అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ దురుద్దేశంతో రిసెర్చ్ నివేదికను విడుదల చేసిదంటూ అదానీ గ్రూప్ ఆరోపించింది.
అదానీ గ్రూప్పై అమెరికాకు చెందిన ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ రిసెర్చ్ సంస్థ హిండెన్బర్గ్ రిసెర్చ్ చేసిన ఆరోపణలు దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రకంపనలు సృష్టించాయి.
Minister KTR | ఎన్డీటీవీ ఫౌండర్, ప్రమోటర్ అయిన ప్రణయ్ రాయ్ ఆ ఛానల్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన భార్య రాధికా రాయ్ కూడా డైరెక్టర్ పదవి నుంచి తప్పుకున్నారు. అయితే