హిమాచల్ప్రదేశ్ ఎక్సైజ్, పన్ను విభాగం అధికారులు బుధవారం పర్వానులోని అదానీ గ్రూప్ సంస్థ గోదాములో జీఎస్టీకి సంబంధించిన తనిఖీలు చేశారు. ఇవి సాధారణంగా జరిగే తనిఖీలేనని ప్రభుత్వ అధికారులు, అదానీ యాజమాన్
ఇక విదేశీ సంస్థాగత మదుపరులు, మ్యూచువల్ ఫండ్స్ కోల్పోయింది రూ.1.6 లక్షల కోట్లదాకా ఉన్నది. మొత్తంగా ఎల్ఐసీ, ఎఫ్ఐఐలు, మ్యూచువల్ ఫండ్స్.. అదానీ సంస్థల్లో పెట్టిన పెట్టుబడుల విలువ గత 11 రోజుల్లో రూ.2 లక్షల కోట
పది లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం ఆవిరైనా మాట్లాడని ప్రధాని మనకు అవసరమా అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అదానీ, మోదీ ఒకే నాణేనికి ఉన్న బొమ్మా బొరుసులని ఆమె ఆరోపించారు.
దేశ ప్రజల సొమ్మును అదానీ సంస్థ కాజేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని, అదానీ కుట్రలను నిగ్గు తేల్చాల్సిందేనని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు.
అదానీ గ్రూప్ కంపెనీల్లో ఎల్ఐసీ పెట్టుబడులపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సదరు సంస్థ స్పందించింది. పెట్టుబడులు పెట్టేముందు అన్ని చట్టబద్ధమైన విధివిధానాలను అనుసరిస్తామని, నిబంధన�
అదానీ కంపెనీల షేర్ల విలువలు వ్యాపారంతో సంబంధం లేకుండా కృత్రిమంగా పెరిగిపోయాయని అంతర్జాతీయ వాల్యుయేషన్ గురు అశ్వథ్ దామోదరన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత రూ. 1,531 ధర వద్ద అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు చాలా అధ
అదానీ గ్రూప్ తనఖా చేసిన షేర్లలో కొంత వాటాను బ్యాంక్ల నుంచి విడిపిస్తున్నది. తనఖా షేర్ల విడుదలకు కాలపరిమితికి ముందుగానే 1,114 మిలియన్ డాలర్లు (రూ.9,222 కోట్లు) చెల్లిస్తున్నట్టు అదానీ గ్రూప్ సోమవారం తెలిపి�
మోసం, షేర్లకు సంబంధించి అవకతవకలకు పాల్పడిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్పై సమగ్ర చర్చ జరగాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సోమవారం డిమాండ్ చేశారు.
అదానీ గ్రూపు సంస్థల్లో పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోయిన ఎల్ఐసీ, ఎస్బీఐ కార్యాలయాల ఎదుట ఈ నెల 6న నిరసనలకు దిగనున్నట్టు కాంగ్రెస్ చేసిన ప్రకటనపై ఎల్ఐసీ ఉద్యోగ సంఘాల జాయింట్ ఫ్రంట్ భగ్గుమంటున్�
Nirmala on Adani Group | స్టాక్ మార్కెట్లలో అదానీ షేర్ల ట్రేడింగ్ పై ఆంక్షలు విధించడంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానాలు దాటేశారు. నియంత్రణ సంస్థల పని నియంత్రణ సంస్థలు చేసుకోనివ్వండన్నారు.
అదానీ గ్రూపు అక్రమాలకు సంబంధించి హిండెన్బర్గ్ నివేదికపై సమగ్ర విచారణ జరిపేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటుచేయాలని లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్
సొంతూరుకే చెందిన స్నేహితుడంటే మరో మిత్రుడికి చాలా ఇష్టం. ఎంతలా అంటే, ప్రియనేస్తం అడగడమే తరువాయి.. అధికారాన్ని అడ్డుపెట్టుకొని జాతి సంపదను యథేచ్ఛగా దోచిపెట్టేంతగా.