హిండెన్బర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్ తన కంపెనీల్లో కొన్నింటిని స్వతంత్రంగా ఆడిట్ చేయించేందుకు అంతర్జాతీయ అకౌంటెన్సీ సంస్థ గ్రాంట్ థోర్నటన్ను నియమించుకుంది.
Adani-Grant Thornton | ఇన్వెస్టర్లలో విశ్వాస కల్పనకు తమ గ్రూప్ సంస్థల పనితీరుపై స్వతంత్ర అడిటింగ్ కోసం అకౌంటింగ్ సంస్థ గ్రాంట్ థోర్టంట్ ను నియమించింది.
సుప్రీంకోర్టు ఒత్తిడితో కేంద్రం దిగివచ్చింది. అదానీపై అంతర్జాతీయంగా సంచలనం రేకెత్తించిన హిండెన్బర్గ్ నివేదిక నేపథ్యంలో దేశీయ మదుపరులకు రక్షణ విషయమై సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తంచేసింది.
అదానీ గ్రూపునకు ఇచ్చిన రుణాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇప్పటికే బీమా దిగ్గజం ఎల్ఐసీతోపాటు ప్రధాన బ్యాంకులు వేల కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వగా..తాజాగా ఈ జాబితాలోకి ఐదు ప్రభుత్వరంగ జనరల్ ఇన్సూరెన్స్ క�
Committee to strengthen SEBI | అదానీ గ్రూపుపై హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక నేపథ్యంలో ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణకు, సెబీ పటిష్టానికి తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ ఏర్పాటు చేయడానికి కేంద్రం అంగీకరించింది.
అదానీ అక్రమాలపై ఉలుకూపలుకూ లేకుండా వ్యవహరిస్తున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వ తీరుపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా మండిపడింది. అదానీ గ్రూప్పై అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ సంస్థ
ప్రధాని మోదీ ప్రభుత్వ విధానాలను ముందుగానే తమ కార్పొరేట్ మిత్రులకు లీక్ చేశారనే ఆరోపణలున్నాయి. తన మిత్రుడైన అదానీ కంపెనీల్లో పెట్టుబడుల కోసమే విదేశీ పర్యటనలకు వెళ్లారనడానికి ఆధారాలు బయటకువచ్చాయి.
అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ రుణదాతల కోసం మూడు అదానీ గ్రూప్ కంపెనీలు షేర్లను తనఖా చేసినట్టు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అనుబంధ సంస�
సెబీ, ఆర్బీఐ తదితరాలు చాలా అనుభవజ్ఞులని, ఆదానీ గ్రూప్ సంక్షోభానికి సంబంధించిన అంశాలను వారు నిశితంగా పరిశీలిస్తున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
స్టాక్ మార్కెట్లో భారత మదుపరుల ప్రయోజనాలకు ప్రస్తుతం సరైన రక్షణ లేకపోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మార్కెట్ నియంత్రణకు బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా మదుపరుల ప్రయోజనాలకు పటిష్�