తెలంగాణపై వివక్ష కారణంగానే కేంద్ర ప్రభుత్వం బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు మోకాలొడ్డుతున్నది. విభజన చట్టంలో ఇచ్చిన హామీని నెరవేర్చకుండా తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహ
గత వారం మార్కెట్లో ఒడిదుడుకులు తగ్గడంతో నెమ్మదిగా 5 వారాల శ్రేణి నుంచి సూచీలు బ్రేక్అవుట్ జరిపినప్పటికీ, అది విఫలమయ్యింది. గురువారం 18,135 పాయింట్ల గరిష్ఠస్థాయి వరకూ పెరిగిన ఎన్ఎస్ఈ నిఫ్టీ వారాంతంలో 18,000
హిండెన్బర్గ్ రిపోర్ట్ దెబ్బకు అదానీ గ్రూపు కంపెనీలతోపాటు ఆయన మీడియా సంస్ధలకూ బీటలు వారుతున్నాయి. అదానీ మీడియా సంస్థల్లో ఒకటైన ఎన్డీటీవీ షేర్లు భారీగా పతనమయ్యాయి.
Adani Group | అదానీ గ్రూప్ ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్నదంటూ ‘హిండెన్బర్గ్' రిసెర్చ్ సంస్థ చేసిన ఆరోపణలకు మరింత బలం చేకూరింది. తక్కువ కాలంలోనే అదానీ గ్రూప్ ఈ స్థాయిలో వృద్ధిరేటు సాధించటంపై ఇప్పటికే ‘బ్లూ�
Adani Group | బయ్యారంలో స్టీల్ ప్లాంటుకు భూమి సరిపోదన్నారు.. కావాల్సినంత భూమిస్తామని రాష్ట్రం హామీ ఇచ్చిం ది. లేదులేదు.. బయ్యారం ఖనిజంలో నా ణ్యత లేదన్నారు.. పక్కనే ఉన్న బైలడిల్లా నుంచి తెచ్చుకోవచ్చని రాష్ట్రం చె�
వచ్చే కొద్ది వారాల్లో తనఖాలో ఉన్న తమ గ్రూప్ కంపెనీల షేర్లను విడిపిస్తామని, 1.2 బిలియన్ డాలర్ల విలువైన రెండు గ్రూప్ కంపెనీల బాండ్లకు ముందస్తుగా చెల్లింపులు చేస్తామంటూ అదానీ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ �
Adani Group | అదానీ గ్రూప్లో తీవ్రమైన ఆర్థిక అవకతవకలు జరిగాయని అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ సంస్థ పరిశోధన నివేదిక బయటపెట్టిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై విచారణకు తామే స్వయంగా ఓ కమిటీని నియమిస్తామని సుప్రీంకోర�
George Soros | అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదిక దేశ రాజకీయాలనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతున్నది. ఈ క్రమంలో బిలియనీర్ ఇన్వెస్టర్, వితరణశీలి జార్జ్ సోరోస్ భారత ప్రధాని నరేంద�
Adani Group | ఒక ఎల్పీజీ దిగుమతి టెర్మినల్పై అదానీ గ్రూప్ వెల్లడించిన విషయం వాస్తవం కాదంటూ ప్రభుత్వ రంగ పెట్రో కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ఖండించింది.
అదానీ గ్రూపు షేర్ల పతనం కొనసాగుతున్నది. ఉదయం భారీగా లాభపడిన పలు కంపెనీల షేర్లు చివర్లో తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. అదానీ టోటల్ గ్యాస్ షేరు 5 శాతం వరకు పడిపోగా..అదానీ ట్రాన్స్మిషన్ షేరు 4.93 శాతం కోల్పోయిం�