తమ జీవితాలకు ధీమా లేదని భావించి, కష్టార్జితంలో ఎంతోకొంత భాగం ఎల్ఐసీలాంటి బీమా కంపెనీల్లో ప్రీమియంలు కడుతూ, ఎస్బీఐ లాంటి జాతీయ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు పెడుతూ భరోసాగా బతుకీడుస్తున్న కోట్ల మంద
హిండెన్బర్గ్ నివేదికతో బిలియనీర్ గౌతం అదానీకి చెందిన అదానీ గ్రూపు కంపెనీల షేర్లు వరుస సెషన్స్లో కుప్పకూలుతున్నాయి. అదానీ గ్రూప్ అవకతవకలపై మార్కెట్ రీసెర్చి కంపెనీ రిపోర్ట్ స్టాక్ మార్�
అదానీ గ్రూప్ కంపెనీల బాండ్లకు విలువే లేదని ప్రముఖ గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ క్రెడిట్ సూసీ అన్నది. ఈ బాండ్లకు జీరో లెండింగ్ వాల్యూను ఇచ్చిందీ అంతర్జాతీయ బ్రోకరేజీ దిగ్గజం.
తీవ్ర వివాదంలో చిక్కుకున్న అదానీ గ్రూప్...కార్పొరేట్లు అవమానకరంగా భావించే నిర్ణయం తీసుకుంది. దేశంలో అతిపెద్ద ఆఫర్గా జారీచేసిన ఫాలో ఆన్ ఆఫర్ (ఎఫ్పీవో)ను రద్దు చేసుకుంది.
అదానీ గ్రూపు సంస్థలపై హిండెన్బర్గ్ పేర్కొన్న అంశాలన్నింటిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాం డ్ చేశారు.
అదానీ కనీసం హైస్కూల్ చదువు కూడా పూర్తి చెయ్యని ఒక స్కూల్ డ్రాపౌట్.ముందు చిన్న వజ్రాల పరిశ్రమలో చిరు ఉద్యోగిగా మొదలు పెట్టిన జీవితం, తరువాత చిన్న చిన్న వ్యాపారాలతో మొదలు పెట్టి ఓడ రేవులు కొనే స్థాయికి �
ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో.. అంటూ ఓ తెలుగు సినిమా డైలాగ్ అప్పట్లో చాలా పాపులర్ అయ్యింది. ‘తాడి తన్నేవాడుంటే తల తన్నేవాడుంటాడు’ అని మనకు ఒక సామెత కూడా ఉన్నది.
Hindenburg Research | హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదికతో అదానీ గ్రూప్ విలవిల్లాడుతున్నది. మూడు రోజుల్లో 72 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయింది.
Adani Vs Hindenburg | హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక దరిమిలా మూడు రోజుల ట్రేడింగ్లో అదానీ గ్రూప్ 72 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయింది.
Sensex | దేశీయ స్టాక్ మార్కెట్లలో రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్ 170 పాయింట్ల లాభంతో 59,500 పాయింట్ల వద్ద స్థిర పడింది. నిఫ్టీ కూడా 17,649 పాయింట్ల వద్ద ముగిసింది.
MLC Kavitha | ప్రముఖ వాణిజ్య సంస్థ అదానీ గ్రూప్పై ఇటీవలి అంతర్జాతీయ నివేదిక తర్వాత ఎల్ఐసీ, ఎస్బీఐ, ఇతర కంపెనీల షేర్లలో తగ్గుదల, ఒడిదుడుకులు సర్వత్రా తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్నాయి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల
దేశీయ స్టాక్ మార్కెట్లకు గౌతమ్ అదానీ సెగ గట్టిగానే తాకింది. వరుసగా రెండోరోజు సూచీలు అతలాకుతలమయ్యాయి. బ్యాంకింగ్, ఆర్థిక, యుటిలిటీ, చమురు రంగ షేర్లు కుప్పకూలడంతో సూచీలు మూడు నెలల కనిష్ఠ స్థాయికి జారుక�