అదానీ గ్రూపు సంస్థల్లో పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోయిన ఎల్ఐసీ, ఎస్బీఐ కార్యాలయాల ఎదుట ఈ నెల 6న నిరసనలకు దిగనున్నట్టు కాంగ్రెస్ చేసిన ప్రకటనపై ఎల్ఐసీ ఉద్యోగ సంఘాల జాయింట్ ఫ్రంట్ భగ్గుమంటున్�
Nirmala on Adani Group | స్టాక్ మార్కెట్లలో అదానీ షేర్ల ట్రేడింగ్ పై ఆంక్షలు విధించడంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానాలు దాటేశారు. నియంత్రణ సంస్థల పని నియంత్రణ సంస్థలు చేసుకోనివ్వండన్నారు.
అదానీ గ్రూపు అక్రమాలకు సంబంధించి హిండెన్బర్గ్ నివేదికపై సమగ్ర విచారణ జరిపేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటుచేయాలని లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్
సొంతూరుకే చెందిన స్నేహితుడంటే మరో మిత్రుడికి చాలా ఇష్టం. ఎంతలా అంటే, ప్రియనేస్తం అడగడమే తరువాయి.. అధికారాన్ని అడ్డుపెట్టుకొని జాతి సంపదను యథేచ్ఛగా దోచిపెట్టేంతగా.
అదానీ గ్రూప్పై ‘హిండెన్బర్గ్' ఆరోపణలు స్టాక్ మార్కెట్లతోపాటు రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 2014లో రూ.17,000 కోట్ల సంపద కలిగిన అదానీ.. 2023లో రూ. 11.3 లక్షల కోట్లకు అధిపతి కావడంపై ఇప్పటికే పలు సందేహాల
అదానీ గ్రూప్ అవకతవకతలపై మార్కెట్ నియంత్రణా సంస్థ సెక్యూరిటీస్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఆర్బీఐలు దర్యాప్తు చేయాలంటూ ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్న నేపథ్�
Moodys on Adani | స్వల్పకాలికంగా అదానీ గ్రూప్ సంస్థలు.. తమ ప్రాజెక్టుల నిర్వహణకు అవసరమైన నిధుల సేకరణ కష్ట సాధ్యం కావచ్చునని ప్రముఖ ఇంటర్నేషనల్ రేటింగ్ సంస్థ ఫిచ్ తేల్చేసింది.
Nirmala Sitharaman | భారత్ బ్యాంకింగ్ రంగం భేష్షుగ్గా ఉందని, అదానీ గ్రూప్ సంస్థల నష్టాల వల్ల ఎస్బీఐ, ఎల్ఐసీలకు నష్టం లేదన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
అదానీ గ్రూప్ కష్టాలు తీవ్రమయ్యేలా కనిపిస్తున్నాయి. స్టాక్ మార్కెట్లలో షేర్ల పతనం.. రూ.20,000 కోట్ల ఎఫ్పీవో రద్దుతోనే గ్రూప్ సంక్షోభం ఆగేలా లేదు. హిండెన్బర్గ్ ప్రకంపనలు ప్రపంచవ్యాప్తం గా తాకాయి మరి.
మదుపరుల ప్రయోజనాల కోసమే రూ.20,000 కోట్ల ఎఫ్పీవో (ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్)ను వెనక్కి తీసుకున్నామని గురువారం ఓ వీడియో సందేశంలో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ అన్నారు. ప్రస్తుత మార్కెట్ ఒడిదుడుకుల్లో ఎఫ్�
తమ జీవితాలకు ధీమా లేదని భావించి, కష్టార్జితంలో ఎంతోకొంత భాగం ఎల్ఐసీలాంటి బీమా కంపెనీల్లో ప్రీమియంలు కడుతూ, ఎస్బీఐ లాంటి జాతీయ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు పెడుతూ భరోసాగా బతుకీడుస్తున్న కోట్ల మంద
హిండెన్బర్గ్ నివేదికతో బిలియనీర్ గౌతం అదానీకి చెందిన అదానీ గ్రూపు కంపెనీల షేర్లు వరుస సెషన్స్లో కుప్పకూలుతున్నాయి. అదానీ గ్రూప్ అవకతవకలపై మార్కెట్ రీసెర్చి కంపెనీ రిపోర్ట్ స్టాక్ మార్�