వచ్చే దశాబ్దానికిపైగా కాలంలో 100 బిలియన్ డాలర్ల (రూ.8 లక్షల కోట్లు) పెట్టుబడులను అదానీ గ్రూప్ పెట్టనున్నది. ప్రధానంగా న్యూ ఎనర్జీ, డాటా సెంటర్ల వంటి డిజిటల్ విభాగంలోకి ఇందులో 70 శాతం పెట్టుబడులు వెళ్తాయని
సొలార్ మాడ్యూల్స్, విండ్ టర్బైన్స్, హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్స్ తయారీ కోసం మూడు గిగా ఫ్యాక్టరీలు నిర్మిస్తామని అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తెలిపారు. గ్రీన్ ఎనర్జీ కోసం 2030కల్లా 70 బిలియన్ డాలర�
న్యూఢిల్లీ, ఆగస్టు 27: గౌతమ్ అదానీ గ్రూప్.. దేశీయ టెలికం పరిశ్రమలోకి అడుగుపెడుతుందన్న భయం తనకేమీ లేదని భారతీ ఎయిర్టెల్ అధినేత సునీల్ మిట్టల్ అన్నారు. ఇటీవలి 5జీ స్పెక్ట్రం వేలంలో అదానీ గ్రూప్ రూ.212 కో�
ముంబై, ఆగస్టు 25: వరుస టేకోవర్లు జరుపుతున్న గౌతమ్ అదానీ గ్రూప్ను అంతర్జాతీయ రేటింగ్స్ దిగ్గజం ఎస్అండ్పీ తీవ్రంగా హెచ్చరించింది. అదానీ గ్రూప్లోని రేటెడ్ కంపెనీల ఫండమెంటల్స్ ప్రస్తుతం పటిష్టంగా ఉ�
తక్కువ ధరే కారణం న్యూఢిల్లీ, ఆగస్టు 24: ప్రమోటర్లకు చెప్పాపెట్టకుండా న్యూస్ చానల్ ఎన్డీటీవీలో ఇప్పటికే 29 శాతం వాటాను బలవంతంగా స్వాధీనం చేసుకున్న అదానీ గ్రూప్ మరో 26 శాతం వాటా కొనుగోలుకు జారీచేస్తున్న ఓ
దేశంలో రేవుల నుంచి విమానాశ్రయాల వరకూ వరుసపెట్టి కొనుగోళ్లు జరుపుతున్న అదానీ గ్రూప్.. దేశంలో ప్రాచుర్యం పొందిన మీడియా హౌస్ న్యూఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ (ఎన్డీటీవీ)ను హఠాత్తుగా చేజిక్కించుకుంది.
దేశంలో అత్యంత శ్రీమంతుడు, ప్రపంచ కుబేరుల్లో నాల్గవస్థానంలో ఉన్న గౌతమ్ అదానీ రూ.14,000 కోట్ల రుణం కోసం ఎస్బీఐ తలుపులు తట్టారు. గుజరాత్లోని ముంద్రాలో నిర్మించనున్న పాలీవినైల్ క్లోరైడ్ (పీవీసీ) ప్లాంట్ కో
కేంద్రంలోని మోదీ సర్కార్ అండతో ఇప్పటికే దేశంలో విమానాశ్రయాలు, పోర్టులు, బొగ్గు రంగాలపై ఆధిపత్యం సాధించిన కార్పొరేట్ అదానీ కన్ను ఇప్పుడు టెలికాం రంగంపై పడినట్టు తెలుస్తున్నది. టెలికాం స్పెక్ట్రమ్ కొ
డిస్కౌంట్లో లభిస్తున్నా..అధిక ధరలకే కొనుగోలు ప్రభుత్వ స్థాయి ఒప్పందాలతో అగ్గువకే బొగ్గు ప్రైవేటు సంస్థలకే కాంట్రాక్టులిస్తున్న సీఐఎల్ కచ్చితంగా విదేశీ బొగ్గు కొనాలని షరతులు అదానీ కోసం అన్ని నియమాల�