ఢిల్లీ ,జూలై : అదానీ గ్రూపునకు చెందిన కొన్ని సంస్థల లావాదేవీలపై సెబీ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ)లు దర్యాప్తు జరుపుతున్నాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ ఛౌధ్రి ప్రకటించిన నేపథ్యంలో �
నిబంధనల ఉల్లంఘనపై లోక్సభలో కేంద్రంన్యూఢిల్లీ, జూలై 19: నిబంధనల ఉల్లంఘన ఆరోపణలున్న పలు అదానీ గ్రూప్ సంస్థలపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ, డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) విచారణ జరుపు�
జీవీకే గ్రూప్ నుంచి టేకోవర్ ముంబై, జూలై 13: ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యాజమాన్యాన్ని జీవీకే గ్రూప్ నుంచి మంగళవారం అదాని గ్రూప్ టేకోవర్ చేసింది. ఈ మేరకు అదాని ఎంటర్ ప్రైజెస్ తెలిపింది. ముంబై వ�
ఐదు రోజుల్లో రూ.లక్ష కోట్లు తగ్గిన సంపద న్యూఢిల్లీ, జూన్ 18: ఆసియా శ్రీమంతుల జాబితాలో చకచకా ద్వితీయస్థానానికి ఎగబాకిన వాణిజ్యవేత్త గౌతమ్ అదాని ఈ వారం తృతీయస్థానానికి దిగివచ్చారు. అదాని గ్రూప్ కంపెనీల ష
ముంబై ,జూన్ 18: బిలియనీర్ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ తన లిస్టెడ్ కంపెనీల షేర్లు నష్టపోయాయాడు. ఈ వారం స్టాక్ మార్కెట్స్ నష్టపోవడంతో ప్రపంచ సంపద సూచికలపై అదానీ నికర విలువ బాగా తగ్గింది. రెండు లిస్టెడ్ సంస్�
ముంబై : తమ గ్రూపునకు చెందిన మూడు కంపెనీ అకౌంట్లు సీజ్ అయినట్లు వచ్చిన వార్తలను అదానీ గ్రూపు ఖండించింది. ఆ వార్తలు ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించినట్లు ఆ కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొన్నది. అ
ముంబై : అదానీ కంపెనీ షేర్లు దారుణంగా పడిపోయాయి. సుమారు 25 శాతం వరకు ఆ కంపెనీల షేర్లు పతనమైనట్లు తెలుస్తోంది. అదానీ గ్రూపుకు చెందిన సుమారు 43వేల కోట్ల విలువైన మూడు కంపెనీల విదేశీ నిధులను నేషనల్ సెక�
2,500 మందికి ప్రత్యక్ష ఉపాధిన్యూఢిల్లీ, ఏప్రిల్ 12: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ తన లాజిస్టిక్స్, డాటా సెంటర్ల సామర్థ్యాన్ని మరింత పెంపొందించుకునేందుకు కసరత్తు చేస్తున్నది. దీనిలో భాగంగా అదానీ గ
న్యూఢిల్లీ: మయన్మార్ మిలటరీకి చెందిన మయన్మార్ ఎకనమిక్ కార్పొరేషన్తో అదానీ గ్రూప్ డీల్ ఇప్పుడు ప్రముఖంగా వార్తల్లో నిలుస్తోంది. అక్కడి ప్రజాస్వామ్య ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన మిలటర�