తెలంగాణ రాష్ట్ర గురుకుల సెక్రెటరీ అలుగు వర్షిణి దిష్టిబొమ్మను అచ్చంపేటలో (Achampet) దళిత సంఘం నేతలు దగ్ధం చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులను మరుగుదొడ్లు కడుక్కోమని చెప్పి బహిరంగంగా ప్రకటించడం ఆమె అగ
DTF | ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడం ద్వారా ముఖ్యంగా ఈ దేశంలోని దళిత, బహుజనుల, పేద వర్గాలకు చదువు దూరమవుతుందని, ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను విరమించుకోవాలని డెమోక్రటిక�
ఉపాధి కూలీల వేతన బకాయిలు విడుదల చేయాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్ట పరిరక్షణ కోసం మే 30న కలెక్టరేట్ ఎదుట జరిగే ధర్నా కరపత్రాలను సీపీఎం నేతలు ఆవిష్కరించారు.
‘కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన డిక్లరేషన్లకే దిక్కులేదు.. ఇప్పుడు నల్లమల డిక్లరేషనా?’ అని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాల రాజు నిప్పులు చెరిగారు.
చెంచు ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్, సార్లపల్లి మాజీ సర్పంచ్ చిగుర్ల మల్లికార్జున్ మానసికస్థితి సరిగా లేదని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట క్యాంపు కార్యాలయంలో మ�
Guvvala Balaraju | నిన్న అచ్చంపేట నియోజకవర్గం మాచారంలో ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి చెంచుల గొంతు నొక
Guvvala Balaraju | అచ్చంపేట పట్టణంలో నూతనంగా ప్రతిష్టించిన బొడ్రాయి నాభిశీలకి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, అమల దంపతులు మంగళవారం అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు.
TGSRTC | టీజీఎస్ఆర్టీసీ కండక్టర్ వెంకటేశ్వర్లు నిజాయితీని చాటుకున్నారు. బస్సులో పోగొట్టుకున్న రూ.13 లక్షల విలువగల బంగారు, వెండి ఆభరణాలు, నగదుతో కూడిన బ్యాగును ప్రయాణికుడికి అందజేశాడు. ఈ సందర్భంగా ఉదారత చాటుకు
సడెన్గా బైక్పై మంటలు రావడంతో ఆపే ప్రయత్నంలో అదుపుతప్పి కింద పడిపోవడంతో ఓ యువకుడు మృతిచెందగా మరో యువకుడికి గాయాలైన ఘటన మండలంలోని శ్రీశైలం రోడ్డుపై వంగూరు గేటు సమీపంలో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసు
Achampet | అచ్చంపేట పట్టణంలోని ఆర్టీసీ డిపోలో ప్రైవేటు బస్సు డ్రైవర్లు ధర్నాకు దిగారు. సకాలంలో వేతనాలు ఇవ్వకుండా ప్రైవేటు బస్సుల యజమానులు ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.
Achampet | నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లి శివారులో దారుణం జరిగింది. హైదరాబాద్- అచ్చంపేట ప్రధాన రహదారిపై ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట (Achampet) మండలం చెదురుబావి తండాలో విషాదం చోటుచేసుకున్నది. పొలంలో నీరు పెట్టేందుకు వెళ్లిన ఇద్దరు రైతులు విద్యుత్ షాక్తో మృతిచెందారు.
అత్యాశకుపోయి ఆన్లైన్ యాప్లో ఉన్నదంతా పోగొట్టుకున్నారు నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన కొందరు. అచ్చంపేట, పదర, అమ్రాబాద్, బల్మూర్, ఉప్పునుంతల, కల్వకుర్తికి చెందిన కొందరు డెకత్యాప్లో పెట్టుబడి పెడి