TGSRTC | టీజీఎస్ఆర్టీసీ కండక్టర్ వెంకటేశ్వర్లు నిజాయితీని చాటుకున్నారు. బస్సులో పోగొట్టుకున్న రూ.13 లక్షల విలువగల బంగారు, వెండి ఆభరణాలు, నగదుతో కూడిన బ్యాగును ప్రయాణికుడికి అందజేశాడు. ఈ సందర్భంగా ఉదారత చాటుకు
సడెన్గా బైక్పై మంటలు రావడంతో ఆపే ప్రయత్నంలో అదుపుతప్పి కింద పడిపోవడంతో ఓ యువకుడు మృతిచెందగా మరో యువకుడికి గాయాలైన ఘటన మండలంలోని శ్రీశైలం రోడ్డుపై వంగూరు గేటు సమీపంలో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసు
Achampet | అచ్చంపేట పట్టణంలోని ఆర్టీసీ డిపోలో ప్రైవేటు బస్సు డ్రైవర్లు ధర్నాకు దిగారు. సకాలంలో వేతనాలు ఇవ్వకుండా ప్రైవేటు బస్సుల యజమానులు ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.
Achampet | నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లి శివారులో దారుణం జరిగింది. హైదరాబాద్- అచ్చంపేట ప్రధాన రహదారిపై ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట (Achampet) మండలం చెదురుబావి తండాలో విషాదం చోటుచేసుకున్నది. పొలంలో నీరు పెట్టేందుకు వెళ్లిన ఇద్దరు రైతులు విద్యుత్ షాక్తో మృతిచెందారు.
అత్యాశకుపోయి ఆన్లైన్ యాప్లో ఉన్నదంతా పోగొట్టుకున్నారు నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన కొందరు. అచ్చంపేట, పదర, అమ్రాబాద్, బల్మూర్, ఉప్పునుంతల, కల్వకుర్తికి చెందిన కొందరు డెకత్యాప్లో పెట్టుబడి పెడి
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండ లం పుల్జాల ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థినికి పెను ప్రమాదం తప్పింది. పాఠశాలలో 3వ తరగతి చ దువుతున్న సరిత శుక్రవారం ఉదయం ఇంటర్వెల్ సమయంలో ఆడుకుంటూ భవనానికి ఉన్న రె�
నల్లమలలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు అటవీ ప్రాంతంలో వన్యప్రాణి అలుగుల వేట సంచలనంగా మా రింది. అటవీ ప్రాంతం నుంచి అలుగును పట్టుకొని హైదరాబాద్కు తరలిస్తున్న ముఠాను అటవీశాఖ అధికారులు పట్టుకొని వి
Bear Attack | నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం ఉడిమిళ్ల గ్రామ సమీపంలో ఓ ఎలుగుబంటి కలకలం సృష్టించింది. కాళ్లమర్రి అడవిలో గొర్రెలను మేపుతున్న ఓ కాపరిపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.
అచ్చంపేట దవాఖాన పేరుకే వంద పడకల స్థా యి.. కానీ రోగులకు మాత్రం సరిపడా సదుపాయాలు కరువయ్యాయి. అందుబాటులో డాక్టర్లు, మంచాలు లేకపోవడంతో తీవ్ర ఇక్కట్లు తప్పడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు.
రాష్ట్రంలోని (Telangana) పలు జిల్లాలో వర్షం దంచికొడుతున్నది. ఉమ్మడి మహబూబ్నగర్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వాన పడుతున్నది. హైదరాబాద్తోపాటు జీహెచ్ఎంసీ పరిధిలో ఉదయం నుంచి వాన కురుస్తున్నద�
Harithaharam | నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని (Achampet)ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిని అనుసరించి ఉన్న దుకాణాల వద్ద ఓ చెట్టును నరికివేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్�
ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు చేరాల్సిన పా ఠ్యపుస్తకాలు స్క్రాప్ దుకాణంలో ప్రత్యక్షమయ్యాయి. ఈ ఘటన బుధవారం రాత్రి నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది.