నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండ లం పుల్జాల ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థినికి పెను ప్రమాదం తప్పింది. పాఠశాలలో 3వ తరగతి చ దువుతున్న సరిత శుక్రవారం ఉదయం ఇంటర్వెల్ సమయంలో ఆడుకుంటూ భవనానికి ఉన్న రె�
నల్లమలలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు అటవీ ప్రాంతంలో వన్యప్రాణి అలుగుల వేట సంచలనంగా మా రింది. అటవీ ప్రాంతం నుంచి అలుగును పట్టుకొని హైదరాబాద్కు తరలిస్తున్న ముఠాను అటవీశాఖ అధికారులు పట్టుకొని వి
Bear Attack | నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం ఉడిమిళ్ల గ్రామ సమీపంలో ఓ ఎలుగుబంటి కలకలం సృష్టించింది. కాళ్లమర్రి అడవిలో గొర్రెలను మేపుతున్న ఓ కాపరిపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.
అచ్చంపేట దవాఖాన పేరుకే వంద పడకల స్థా యి.. కానీ రోగులకు మాత్రం సరిపడా సదుపాయాలు కరువయ్యాయి. అందుబాటులో డాక్టర్లు, మంచాలు లేకపోవడంతో తీవ్ర ఇక్కట్లు తప్పడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు.
రాష్ట్రంలోని (Telangana) పలు జిల్లాలో వర్షం దంచికొడుతున్నది. ఉమ్మడి మహబూబ్నగర్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వాన పడుతున్నది. హైదరాబాద్తోపాటు జీహెచ్ఎంసీ పరిధిలో ఉదయం నుంచి వాన కురుస్తున్నద�
Harithaharam | నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని (Achampet)ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిని అనుసరించి ఉన్న దుకాణాల వద్ద ఓ చెట్టును నరికివేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్�
ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు చేరాల్సిన పా ఠ్యపుస్తకాలు స్క్రాప్ దుకాణంలో ప్రత్యక్షమయ్యాయి. ఈ ఘటన బుధవారం రాత్రి నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది.
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో విజిలెన్స్, టాస్క్ఫోర్స్ అధికారులు బియ్యం గోదాముపై బుధవారం దాడులు నిర్వహించారు. విజిలెన్స్ బృందం ఓఎస్డీ ద్రోణాచార్య ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యులు ప్రభాకర్, వెంకటే
‘ప్రధాని మోదీలైన్లోనే సీఎం రేవంత్రెడ్డి ఉన్నడు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆయన బీజేపీలో చేరడం ఖాయం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోమారు స్పష్టం చేశారు.
KTR | అప్పుడేమో అందరికీ 200 యూనిట్లు ఫ్రీ కరెంటు ఇస్తామని రేవంత్రెడ్డి అన్నారని.. కానీ ఇప్పుడు కొందరికే అంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావ�
Nagarkurnool | ఆమె ప్రేమ పెళ్లి చేసుకోవడమే నేరమైంది. ప్రేమ పెళ్లి చేసుకున్న చెల్లి పట్ల అన్న క్రూరంగా ప్రవర్తించాడు. ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన అచ్చంపేట మండ�
రాష్ట్రంలో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించేందుకు నానా పాట్లు పడుతున్నారు. మద్దతు ధర కోసం ఇప్పటికే అచ్చంపేటలో వేరుశనగ రైతులు రెండుసార్లు రోడ్డెక్కినా ఫలితం లేకపోవడంతో బుధవారం మరోసారి ఆ�
పెద్దలను ఎదురించి మూడేండ్ల కిందట ఆర్యసమాజ్లో ప్రేమ పెండ్లి చేసుకున్నది ఓ జంట. అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్న ఆ దంపతులు.. కొంతకాలం బాగానే ఉన్నా.. ఇటీవల ఆర్థిక సమస్యలు తలెత్తి తరచూ గొడవ పడుతున్నారు. ఈ క