Achampet | పట్టణంలో బహుజన యుద్ధ వీరుడు పండుగ సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు పాలకుల సహకారంతో ముందుకు వెళ్తామని ముదిరాజ్ సంఘం తాలూకా అధ్యక్షులు అజనమోని నరసింహ కోరారు.
నాగర్కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట (Achampet) మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నెల 11 తర్వాత ఆయన బీజేపీలో చేరనున్నారు. ఇటీవలే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన.. శుక్రవారం ఉద�
Achampet | తెలంగాణ ప్రభుత్వం విద్యకు పెద్దపీఠ వేస్తున్నామని చెబుతున్నా అవి ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. మంగళవారం నమస్తే తెలంగాణ ప్రతినిధి మండలంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో స్పాట్ విజిట్ చేయగా ఆసక్తి�
స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ కోరారు. అచ్చంపేట మండలం కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం హాజపూర్ చౌరస్తా ఫంక్షన్ హాల్లో ముఖ్య కార్యకర్త�
అచ్చంపేట రూరల్:- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాస్ (Rajeev Yuva Vikas) పథకాన్ని అమలు చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ అచ్చంపేట డివిజన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు.
Achampet | ఆశా వర్కర్ దేవి విధులు ముగించుకొని తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో బైక్ మీద నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మరణించిన కాట్రావాత్ దేవి కుటుంబాన్ని ప్రభుత్వము అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రెసిడెంట్ రజిత ప్�
AITUC | ఏఐటీయూసీ యూనియన్ ఆధ్వర్యంలో అచ్చంపేట పట్టణంలోని తెలంగాణ భవనంలో మధ్యాహ్న భోజనం పథకంలో పనిచేస్తున్న కార్మికుల సమావేశము ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లేష్ అధ్యక్షతన జరిగింది.
Achampet | కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గ్రామాలలో ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ అన్నారు.
SLBC Tunnel | మన్నెవారిపల్లి నుండి ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వకాలకు సంబంధించి సర్వే పనులు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎన్టీఆర్వో, వైమానిదళ హెలికాప్టర్తో డెన్మార్క్ దేశానికి చెందిన ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ �
Achampet | సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ కేవీ స్వరాజ్య లక్ష్మి సూచించారు. ఈ మేరకు మంగళవారం అచ్చంపేటలోని ఓ ప్రయివేటు సమావేశ మంది�
Achampet | రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ. 7500 చొప్పున చెల్లించాలని డిమాండ్ చేస్తూ అచ్చంపేట ఎమ్మార్వో ఆఫీసు ఎదుట సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.