తనకు రాజకీయంగా జన్మనిచ్చింది సీఎం కేసీఆర్ అని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. నాగర్కర్నూల్ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. తనను ఈ స్థాయికి తీసుకొచ్చి అచ్చంపేట ప్రజల గుండెల్లో సుస్థిరస్థానాన్
CM KCR | రైతు భూమి మీద రైతుకే అధికారం ఉండాలని రైతుబంధు తీసుకొచ్చాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అధికారులకు హక్కు ఉండొద్దు.. రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో ఈ ధరణి పోర్టల్ను తీసుకొచ్చామని కే�
CM KCR | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు, దళితబంధు పథకాల సృష్టికర్తను నేనే అని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. ఈ రెండు పథకాల అమలుతో అటు రైతులు, ఇటు దళితులు ఎంతో
CM KCR | అచ్చంపేట : కొడంగల్కు రా.. కొడవలితో రా.. గాంధీ బొమ్మకు వద్దకు రా.. అని సవాళ్లు విసురుతున్నారు. ఇది రాజకీయం అవుతుందా..? దీన్ని రాజకీయం అనుకోవచ్చునా..? అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిపై సీఎం కేసీఆ�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. గులాబీ బాస్, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించి.. రాష్ట్రవ్యాప్తంగా బహిర�
మరో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ (BRS) ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ నెల 15న హుస్నాబాద్లో ఎన్నికల శంఖారావాన్ని పూరించిన సీఎం కేసీఆర్ (CM KCR) 18వ తేదీవరకు ఏడు సభల్�
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో పేదలకు సర్కార్ దవాఖానల్లో మెరుగైన సేవలందిస్తూ దేశంలోనే మూడోస్థానంలో నిలిచిందని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజుతో కలిసి మంత్రి అ�
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి సమీపంలో మద్యం తరలిస్తున్న వాహనం సోమవారం సాయంత్రం అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో బీరు, లిక్కర్ బాటిళ్లు రోడ్డు పాలయ్యాయి. ప్రయాణికులు, వాహనదారులు దొరికినకాడికి మద్యం బా�
Nagarkurnool | జర్మనీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగర్కర్నూల్ (Nagarkurnool) జిల్లాకు చెందిన విద్యార్థి (Student) మృతిచెందాడు. జిల్లాలోని అచ్చంపేట మండలంలోని అక్కారానికి చెందిన అమర్సింగ్ ఉన్నత చదువుల కోసం జర్మనీ
నాగర్ కర్నూల్: జిల్లాలోని అచ్చంపేటలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన డ్యూటీ డాక్టర్, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైద్య విధాన పరిషత్ అధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన మహిళ�
ఉప్పునుంతల: మండల పరిధిలోని హైద్రాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారిపై ఉన్న డిండి ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిండి అలు గు పారుతుండడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. దుందుభీ వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ప్రాజెక్ట్లో
అచ్చంపేట సంతలో సౌకర్యాల కల్పనకు రూ. 10లక్షలు మంజూరు అచ్చంపేటలో కొత్తగా మేకలు, గొర్రెలు, పశువుల సంత ప్రారంభం సంతలో ఆవును కొనుగోలు చేసిన గువ్వల బాలరాజు అచ్చంపేట: అచ్చంపేటలో కొత్తగా ఏర్పాటు చేసిన సంతకు ప్రభు�