Sankranthi | సంక్రాంతి పండుగకు కొత్త బట్టలు ఇప్పించడం లేదని భర్తతో గొడవ పడి మనస్తాపానికి గురైన భార్య తన ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండు పది రోజులు కూడా గడువక ముందే విపక్షాలకు చెందిన నాయకులపై నిర్బంధాలు ప్రారంభమయ్యాయి. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో అధికార కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహిస్తు�
ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజైన మంగళవారం సాయంత్రం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. టీచర్స్ కాలనీ ఎమ్మెల్యే నివాసగృహం నుంచి మసీద్ వరకు ర్యాలీ నిర్వహించారు.
కాంగ్రెస్ నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. బీఆర్ఎస్ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై మరోసారి దాడికి తెగబడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాత్రి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నాగర్కర్నూల్ జ�
బీఆర్ఎస్కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేని కాంగ్రెస్ దాడులకు తెగబడుతున్నది. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ రాయితో దాడిచేశార�
తనకు రాజకీయంగా జన్మనిచ్చింది సీఎం కేసీఆర్ అని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. నాగర్కర్నూల్ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. తనను ఈ స్థాయికి తీసుకొచ్చి అచ్చంపేట ప్రజల గుండెల్లో సుస్థిరస్థానాన్
CM KCR | రైతు భూమి మీద రైతుకే అధికారం ఉండాలని రైతుబంధు తీసుకొచ్చాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అధికారులకు హక్కు ఉండొద్దు.. రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో ఈ ధరణి పోర్టల్ను తీసుకొచ్చామని కే�
CM KCR | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు, దళితబంధు పథకాల సృష్టికర్తను నేనే అని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. ఈ రెండు పథకాల అమలుతో అటు రైతులు, ఇటు దళితులు ఎంతో
CM KCR | అచ్చంపేట : కొడంగల్కు రా.. కొడవలితో రా.. గాంధీ బొమ్మకు వద్దకు రా.. అని సవాళ్లు విసురుతున్నారు. ఇది రాజకీయం అవుతుందా..? దీన్ని రాజకీయం అనుకోవచ్చునా..? అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిపై సీఎం కేసీఆ�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. గులాబీ బాస్, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించి.. రాష్ట్రవ్యాప్తంగా బహిర�
మరో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ (BRS) ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ నెల 15న హుస్నాబాద్లో ఎన్నికల శంఖారావాన్ని పూరించిన సీఎం కేసీఆర్ (CM KCR) 18వ తేదీవరకు ఏడు సభల్�