అచ్చంపేట టౌన్: పట్టణంలోని 20వ వార్డులో లక్ష్మి థియేటర్ ప్రక్కన ఆదివారం రోడ్డు నిర్మాణ పనులకు విప్, గువ్వల బాలరాజు భూమి పూజ చేశారు. అనంతరం కౌన్సిలర్ రమేశ్రావు మాట్లాడుతూ 290మీటర్లు 30 లక్షలతో రోడ్డు నిర్మా ణ �
అచ్చంపేట: పట్టణంలోని మధురానగర్లో రూ. 50లక్షలతో నూతన డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ప్రారం భించారు. మధురానగర్ నుంచి ఆదర్శనగర్ కాలనీలోని చైతన్య కళాశాల వరకు నూతన డ్రైనేజీని గువ్వల బాల
అచ్చంపేట: సాంస్థగతంగా టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేవిధంగా ప్రతి కార్యకర్త బాధ్యతగా సైనికుడిగా పని చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. బుధవారం అచ్చంపేట క్యాంపు కార్యాలయం నం�
అచ్చంపేట మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం నాలుగు రౌండ్లు పూర్తయ్యే సరికి మొత్తం 20 వార్డులకు గాను 13 స్థానాల్లో టీఆర్ఎస్, 6 స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు.
మెదక్ కలెక్టర్| మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా వ్యవహారంలో మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ విచారణ చేపట్టారు. అచ్చంపేటలో రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నాగర్కర్నూల్ : అచ్చంపేట మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం తరపున అన్నిరకాల సహాయ సహకారాలు అందించటం జరుగుతుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్ఛంపే
మంత్రి కేటీఆర్| ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ నేడు విస్తృతంగా పర్యటించనున్నారు. జిల్లాలోని జడ్చర్ల, అచ్చంపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. తొలుత రంగారెడ్డి జిల్లా కొత్తూరు
నాగర్కర్నూల్ : అచ్చంపేట పట్టణంలోని సాయి నగర్ కాలనీలో వింత సంఘటన చోటు చేసుకుంది. వరాహం (పంది) నిద్రిస్తూ ఉండగా.. దాని పాలను పిల్లి తాగింది. ఈ సంఘటనను గమనించిన పట్టణ ప్రజలు, కాలనీవాసులు ఆశ్చర్యానికి గు