మంత్రి కేటీఆర్| ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ నేడు విస్తృతంగా పర్యటించనున్నారు. జిల్లాలోని జడ్చర్ల, అచ్చంపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. తొలుత రంగారెడ్డి జిల్లా కొత్తూరు
నాగర్కర్నూల్ : అచ్చంపేట పట్టణంలోని సాయి నగర్ కాలనీలో వింత సంఘటన చోటు చేసుకుంది. వరాహం (పంది) నిద్రిస్తూ ఉండగా.. దాని పాలను పిల్లి తాగింది. ఈ సంఘటనను గమనించిన పట్టణ ప్రజలు, కాలనీవాసులు ఆశ్చర్యానికి గు