తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో పేదలకు సర్కార్ దవాఖానల్లో మెరుగైన సేవలందిస్తూ దేశంలోనే మూడోస్థానంలో నిలిచిందని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజుతో కలిసి మంత్రి అ�
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి సమీపంలో మద్యం తరలిస్తున్న వాహనం సోమవారం సాయంత్రం అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో బీరు, లిక్కర్ బాటిళ్లు రోడ్డు పాలయ్యాయి. ప్రయాణికులు, వాహనదారులు దొరికినకాడికి మద్యం బా�
Nagarkurnool | జర్మనీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగర్కర్నూల్ (Nagarkurnool) జిల్లాకు చెందిన విద్యార్థి (Student) మృతిచెందాడు. జిల్లాలోని అచ్చంపేట మండలంలోని అక్కారానికి చెందిన అమర్సింగ్ ఉన్నత చదువుల కోసం జర్మనీ
నాగర్ కర్నూల్: జిల్లాలోని అచ్చంపేటలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన డ్యూటీ డాక్టర్, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైద్య విధాన పరిషత్ అధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన మహిళ�
ఉప్పునుంతల: మండల పరిధిలోని హైద్రాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారిపై ఉన్న డిండి ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిండి అలు గు పారుతుండడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. దుందుభీ వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ప్రాజెక్ట్లో
అచ్చంపేట సంతలో సౌకర్యాల కల్పనకు రూ. 10లక్షలు మంజూరు అచ్చంపేటలో కొత్తగా మేకలు, గొర్రెలు, పశువుల సంత ప్రారంభం సంతలో ఆవును కొనుగోలు చేసిన గువ్వల బాలరాజు అచ్చంపేట: అచ్చంపేటలో కొత్తగా ఏర్పాటు చేసిన సంతకు ప్రభు�
అచ్చంపేట: అచ్చంపేట పట్టణంలో రూ.9 కోట్ల వ్యయంతో అన్ని హంగులతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించనున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ను కలిసి
శ్రీశైలం ఎడమగట్టు జెన్కో జలవిద్యుత్ కేంద్రం చీఫ్ ఇంజినీర్ రామసుబ్బారెడ్డి అమ్రాబాద్: విద్యుత్ శాఖను ప్రైవేటీకరణ చేసే అంశాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని శ్రీశైలం ఎడమగట్టు జెన్కో జల విద్యుత్ కేంద్రం చ�
అచ్చంపేట: విద్యార్థులు లక్ష్యంతో ముందుకెళితేనే జీవితంలో రాణిస్తారని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. పట్ట ణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన స్వచ్ఛంద య
జిల్లాలో 90 కోట్ల విలువైన మత్య్స సంపద ఉత్పత్తి నడింపల్లి చెరువులో చేప పిల్లలు వదిలిన ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు 78 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత విద్యార్థులు లక్ష్యంతో ముందుకెళ్లాలి పాఠశాలలో మాక్ �
పదర: ఆటోను ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా నల్లమల ప్రాంతంలో పదర మండల పరిధి మద్దిమడుగు గ్రామ సమీపంలో ప్రధాన రహదారిపై అదివారం జరిగింది. బంధువులు, అమ్రాబ�
అచ్చంపేట: పార్టీ కోసం అంకితభావంతో పనిచేసేవారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయం వద్ద అచ్చంపేట పట్టణ టీఆర్ఎస్ కమిటీని ఎన్న�
రూ.1,37కోట్లతో ఇండ్ల నిర్మాణాలకు భూమి పూజ లింగాల: నల్లమల చెంచు పెంటల్లో నెలకోన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. మండలంలోని ఎర్రపెంట గ్రామంలో గిరిజ