అచ్చంపేట: అచ్చంపేట పట్టణంలో రూ.9 కోట్ల వ్యయంతో అన్ని హంగులతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించనున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ను కలిసి
శ్రీశైలం ఎడమగట్టు జెన్కో జలవిద్యుత్ కేంద్రం చీఫ్ ఇంజినీర్ రామసుబ్బారెడ్డి అమ్రాబాద్: విద్యుత్ శాఖను ప్రైవేటీకరణ చేసే అంశాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని శ్రీశైలం ఎడమగట్టు జెన్కో జల విద్యుత్ కేంద్రం చ�
అచ్చంపేట: విద్యార్థులు లక్ష్యంతో ముందుకెళితేనే జీవితంలో రాణిస్తారని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. పట్ట ణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన స్వచ్ఛంద య
జిల్లాలో 90 కోట్ల విలువైన మత్య్స సంపద ఉత్పత్తి నడింపల్లి చెరువులో చేప పిల్లలు వదిలిన ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు 78 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత విద్యార్థులు లక్ష్యంతో ముందుకెళ్లాలి పాఠశాలలో మాక్ �
పదర: ఆటోను ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా నల్లమల ప్రాంతంలో పదర మండల పరిధి మద్దిమడుగు గ్రామ సమీపంలో ప్రధాన రహదారిపై అదివారం జరిగింది. బంధువులు, అమ్రాబ�
అచ్చంపేట: పార్టీ కోసం అంకితభావంతో పనిచేసేవారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయం వద్ద అచ్చంపేట పట్టణ టీఆర్ఎస్ కమిటీని ఎన్న�
రూ.1,37కోట్లతో ఇండ్ల నిర్మాణాలకు భూమి పూజ లింగాల: నల్లమల చెంచు పెంటల్లో నెలకోన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. మండలంలోని ఎర్రపెంట గ్రామంలో గిరిజ
అచ్చంపేట టౌన్: పట్టణంలోని 20వ వార్డులో లక్ష్మి థియేటర్ ప్రక్కన ఆదివారం రోడ్డు నిర్మాణ పనులకు విప్, గువ్వల బాలరాజు భూమి పూజ చేశారు. అనంతరం కౌన్సిలర్ రమేశ్రావు మాట్లాడుతూ 290మీటర్లు 30 లక్షలతో రోడ్డు నిర్మా ణ �
అచ్చంపేట: పట్టణంలోని మధురానగర్లో రూ. 50లక్షలతో నూతన డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ప్రారం భించారు. మధురానగర్ నుంచి ఆదర్శనగర్ కాలనీలోని చైతన్య కళాశాల వరకు నూతన డ్రైనేజీని గువ్వల బాల
అచ్చంపేట: సాంస్థగతంగా టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేవిధంగా ప్రతి కార్యకర్త బాధ్యతగా సైనికుడిగా పని చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. బుధవారం అచ్చంపేట క్యాంపు కార్యాలయం నం�
అచ్చంపేట మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం నాలుగు రౌండ్లు పూర్తయ్యే సరికి మొత్తం 20 వార్డులకు గాను 13 స్థానాల్లో టీఆర్ఎస్, 6 స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు.
మెదక్ కలెక్టర్| మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా వ్యవహారంలో మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ విచారణ చేపట్టారు. అచ్చంపేటలో రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నాగర్కర్నూల్ : అచ్చంపేట మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం తరపున అన్నిరకాల సహాయ సహకారాలు అందించటం జరుగుతుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్ఛంపే