గుజరాత్లో బ్యాంకుల కంటే అధిక వడ్డీ ఇస్తామంటూ ఆశచూపి, మోసం చేసిన భారీ కుంభకోణంలో ప్రధాన నిందితుడు భూపేంద్రసింగ్ ఝలాను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజే ఫైనాన్షియల్ సర్వీసెస్, బీజే గ్రూప్ పేరుతో వేలాది
మలక్పేట మెట్రో స్టేషన్ కింద బైక్లు తగులబెట్టిన నిందితుడిని ఆదివారం చాదర్ఘాట్ పోలీసులు అరెస్ట్చేసి రిమాండ్కు తరలించారు. పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వి
ట్రాక్టర్ చోరీ కేసులో నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లు ఎస్సై విజయ్కుమార్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. ములుగు మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన పల్లచ్చు స్వామి ఈనెల 21న పొలంలో ఉంచి
ఆడపిల్లకు రక్షణ లేకుండా పోయింది. బయటే కాదు, ఇంట్లోనూ భద్రత కరువైంది. వావీ వరుసలు మరిచి తోబుట్టువే తోడెలుగా మారి అమాయక బాలికను వంచించిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది.
దోష నివారణ పూజలు చేస్తామని నమ్మించి రూ. 55 లక్షలు కొల్లగొట్టిన ఐదుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ తెలిపారు. నిందితుల నుంచి 30 తులాల బంగారం, 20 తులాల వెండి, 4.6 గ్రాము�
అతడో మోసగాడు. తన మాయమాటలతో మభ్యపెట్టి లక్షల్లో దండుకుని ఉడాయిస్తాడు. తాను పేరుగాంచిన జ్యోతిష్య నిపుణుడనని.. రాజకీయ పలుకుబడి, పరపతి ఉన్నదని చెప్పి నేవీలో ఉద్యోగం పేరిట ఒకరిని, వాస్తు దోషానికి పరిహారం చేస్�
విగ్రహాలను ధ్వంసం చేసిన వ్యక్తిని ఆదివారం శంషాబాద్ రూరల్ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ నరేందర్రెడ్డి కథనం ప్రకారం.. జూకల్ గ్రామంలో శనివారం రాత్రి 7.30 గంటల సమయంలో గ్రామంల
కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకొని ఒకరిని అరెస్ట్ చేసినట్లు మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. మరిపెడ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వ
గ్రూప్-1 ఉద్యోగాలు ఇప్పిస్తామని ఓ ముఠా కోట్ల తెలుగు రాష్ర్ర్టాల్లో రూపాయాల వసూళ్లకు పాల్పడింది. ప్రధాన నిందితుడు కొత్త వీరేశం అరెస్టుతో ముఠా మోసాలు వెలుగులోకి వచ్చాయి. శుక్రవారం సుబేదారి పోలీస్స్టేష�
‘నాకు పెండ్లయ్యింది... ప్రేమ అంటూ వెంట పడకుండా .. చదువుపై దృష్టి పెట్టి లక్ష్యాన్ని సాధించు’ అని సూచించిన గురువుపై కక్ష్య పెంచుకున్న ఓ విద్యార్థిని.. అతడి కుటుంబసభ్యుల అశ్లీల చిత్రాలను రూపొందించి.. సోషల్మ�
Jewelery shop | మలక్పేట(Malakpet) అక్బర్బాగ్లోని గల కిస్వాక్ నగల దుకాణం(Jewelery shop)లో దోపిడీకి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్(Accused arrested) చేశారు.
బంజారాహిల్స్లోని ఆఫ్టర్ 9 పబ్లో సంక్రాంతి రోజున చోటు చేసుకున్న దాడి ఘటనలో 11 మంది నిందితులను పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బహుదూర్పుర సమీపంలోని కిషన్ బాగ్కు చెందిన షేక్ నవ�
ప్రేమోన్మాదంతో ఓ వివాహితను పెళ్లి చేసుకుంటానంటూ వెంటపడటంతో పాటు ఆమె భర్తను కిరాతకంగా హత్య చేసిన నిందితుడు సహా అతడికి సహకరించిన మరో వ్యక్తిని ఫిలింనగర్ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. జూబ�