నారాయణపేటలో జరిగిన ఓ హత్య కేసును స్థానిక పోలీసులు 24 గంటల్లో ఛేదించి నిందితులను అరెస్టు చేశారు. పట్టణంలోని పోలీ స్ స్టేషన్లో డీఎస్పీ లింగయ్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసుకు సంబంధించిన వివరాలు వెల�
తన లైంగిక కోరికను తీర్చుకున్నాక డబ్బులు అడిగిన మహిళను బండరాయితో తలపై బాది..ఆపై పొట్రోల్ పోసి తగులపెట్టి పరారయ్యాడు. సగం కాలిన మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట�
పందెం కోడిని కోసుకుతింటారని.. భావించి..వేలం పాటలో ఆ కోడిని దక్కించుకొని..మూగ జీవాలపై ఉన్న తన ప్రేమను చాటుకున్నాడో వ్యాపారి. ఇటీవల అత్తాపూర్ పరిధిలో కోళ్ల పందేలపై పోలీసులు దాడులు చేసి నిందితులను అరెస్టు చ
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై కత్తితో దాడిచేసిన కేసులో నిందితుడిని ముంబై పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. నిందితుడు బంగ్లాదేశ్కు చెందిన షరీఫుల్ ఇస్లాం షెహజాద్ మహమ్మద్ రోహిల్లా అమీన్ ఫకీర్ (30)
యువతులకు మాయమాటలతో వల వేస్తాడు.. ఆ తర్వాత ప్రేమిస్తున్నానని పెండ్లి చేసుకుంటాడు.. కొన్ని రోజుల తర్వాత దూరంగా ఉంటాడు. ఇలా మూడు పెండ్లిళ్లు చేసుకుని తప్పించుకుతిరుగుతున్న నిత్య పెండ్లి కొడుకును జవహర్నగర�
గుజరాత్లో బ్యాంకుల కంటే అధిక వడ్డీ ఇస్తామంటూ ఆశచూపి, మోసం చేసిన భారీ కుంభకోణంలో ప్రధాన నిందితుడు భూపేంద్రసింగ్ ఝలాను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజే ఫైనాన్షియల్ సర్వీసెస్, బీజే గ్రూప్ పేరుతో వేలాది
మలక్పేట మెట్రో స్టేషన్ కింద బైక్లు తగులబెట్టిన నిందితుడిని ఆదివారం చాదర్ఘాట్ పోలీసులు అరెస్ట్చేసి రిమాండ్కు తరలించారు. పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వి
ట్రాక్టర్ చోరీ కేసులో నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లు ఎస్సై విజయ్కుమార్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. ములుగు మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన పల్లచ్చు స్వామి ఈనెల 21న పొలంలో ఉంచి
ఆడపిల్లకు రక్షణ లేకుండా పోయింది. బయటే కాదు, ఇంట్లోనూ భద్రత కరువైంది. వావీ వరుసలు మరిచి తోబుట్టువే తోడెలుగా మారి అమాయక బాలికను వంచించిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది.
దోష నివారణ పూజలు చేస్తామని నమ్మించి రూ. 55 లక్షలు కొల్లగొట్టిన ఐదుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ తెలిపారు. నిందితుల నుంచి 30 తులాల బంగారం, 20 తులాల వెండి, 4.6 గ్రాము�
అతడో మోసగాడు. తన మాయమాటలతో మభ్యపెట్టి లక్షల్లో దండుకుని ఉడాయిస్తాడు. తాను పేరుగాంచిన జ్యోతిష్య నిపుణుడనని.. రాజకీయ పలుకుబడి, పరపతి ఉన్నదని చెప్పి నేవీలో ఉద్యోగం పేరిట ఒకరిని, వాస్తు దోషానికి పరిహారం చేస్�
విగ్రహాలను ధ్వంసం చేసిన వ్యక్తిని ఆదివారం శంషాబాద్ రూరల్ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ నరేందర్రెడ్డి కథనం ప్రకారం.. జూకల్ గ్రామంలో శనివారం రాత్రి 7.30 గంటల సమయంలో గ్రామంల
కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకొని ఒకరిని అరెస్ట్ చేసినట్లు మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. మరిపెడ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వ