రౌడీ షీటర్ హత్య కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ సీహెచ్ రూపేశ్ తెలిపారు. మంగళవారం కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన సమావేశంలో డీసీపీ వివరాలు వెల్లడించ�
రోడ్డుపై వెళ్తున్న వ్యక్తులను అటకాయించి గొడవకు దిగడంతో పాటు సినీ ఫక్కీలో వారి దృష్టి మరల్చి డబ్బులు తస్కరిస్తున్న ముఠా సభ్యులను ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఫిలింనగర్ డీఐ ర
వ్యా పారంలో పెట్టుబడి పెడతానని నమ్మించి డబ్బులు వ సూలు చేశాడు. తర్వాత ఆ నగదును వాడుకున్నాడు. తీరా డబ్బులు అడిగిసేరికి కనిపించకుండాపోయాడు. మూడేండ్లుగా పరారీలో ఉన్న ఆ నిందితుడిని తెలంగాణ పోలీసులు ముంబైలో
ఆర్టీసీ బస్సులో వచ్చి.. కాలనీల్లో రెక్కీ నిర్వహించి తాళం వేసి ఉన్న ఇండ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు పాతనేరస్తులను జవహర్నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సోమవారం జవహర్నగర్ పోలీస్
ఎల్లారెడ్డి పట్టణంలో శనివారం జరిగిన శేర్ల సుజాత హత్య కేసులో నిందితుడు గంగుల శ్రీనివాస్ను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్ : బేగంబజార్ కులోన్మాద హత్య కేసులో ఆరుగురిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నీరజ్ అనే యువకుడిని దారుణంగా శుక్రవారం రాత్రి హత్య చేసిన విషయం తెలిసిందే. హత్య కేసులో అభినందన్, విజయ్, సంజయ్, ర�
బంజారాహిల్స్, అక్టోబర్ 7: హత్యాయత్నం కేసులో నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసుల మీదకు కుక్కలను ఉసిగొల్పడంతో పాటు దాడికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీ