ఓ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జిన్నారం సీఐ నయీముద్దీన్ హత్నూర పోలీస్స్టేషన్లో ఎస్ఐ శ్రీధర్రెడ్డితో కలిసి హత్య కేసు వివరాలను వెల్లడించార�
ఏనుగు దంతాలు ఎలా తెచ్చారు? ఏనుగులను చంపేశారా? అనే విషయాలపై నిగ్గు తేల్చేందుకు రాచకొండ పోలీసులు శేషాచలం అడవులకు వెళ్లి విచారణ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఏనుగు దంతాలను హైదరాబాద్లో విక్రయించేందుకు ఎర్ర
సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో నకిలీ కరెన్సీని కమీషన్ పద్ధతిపై మార్చేందుకు ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తిని బాచుపల్లి పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ.15 లక్షల విలువచేసే
బీజేపీ పాలిత ఒడిశాలో పెండ్లి మండపం నుంచి ఇద్దరు బాలికలను నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బ్రహ్మపూర్ ఎస్పీ శ్రావణ్ వివేక్ తెలిపిన వివరాల ప్రకారం ఈ దారుణం ఈ నెల 3న జ�
మద్యం మత్తులో ఓ హోటల్ వద్ద హంగామా సృష్టిస్తున్న ఓ కాంగ్రెస్ నాయకుడు, అతడి అనుచరులను అడ్డుకోబోయిన ఓ మహిళా ఎస్సైపై దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటన కల్లూరు పట్టణంలోని తిరువూరు క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం
బాచుపల్లి మియాపూర్ రహదారిలోని నిర్మానుష్య ప్రదేశంలో ఓ ట్రావెల్ బ్యాగ్లో మహిళ మృత దేహం కలకలం రేపిన ఘటనలో నిందితుడిని బాచుపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
పట్టాలపై పెద్ద బండరాళ్లు పెట్టి రెండు రైళ్లు నిలిచిపోయేందుకు కారకులైన ఇద్దరు నిందితులను రైల్వే ఆర్పీఎఫ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. రైల్వే ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ చటర్జీ తెలిపిన వివరాల ప్రకా�
డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతున్న సైబరాబాద్ పోలీసులు తాజాగా మరో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టును రట్టు చేశారు. ఈ కేసులో రూ.2కోట్ల విలువ చేసే డ్రగ్స్ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఒక యువతితో పాటు ఏపీకి చె
అధిక రాబడి పేరుతో అమాయకుల నుంచి రూ.4.48కోట్లు వసూలు చేసి పరారైన వ్యక్తిని సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు ఢిల్లీలో అరెస్టు చేశారు. డీసీపీ ప్రసాద్ కథనం ప్రకారం.. సికింద్రాబాద్కు చెందిన జితేందర్ చౌబే వృత్త�
యువతిని ప్రేమ పేరుతో వేధించడంతో పాటు ఆమెపై హత్యాయత్నం చేసిన వ్యక్తికి జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తూ బుధవారం నల్లగొండ ఫ్యామిలీ కోర్టు మూడవ అదనపు న్యాయమూర్తి డి.దుర్గాప్రసాద్ తీర్పు వెల్లడించారు. క
వరుస దొంగతనాల కేసులో నిందితురాలిని అరెస్టు చేసినట్లు ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్ తెలిపారు. ఎల్లారెడ్డి పట్టణంలోని సీఐ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసుకు సంబంధించిన వివర�
ముంబై, కర్జత్ రైలు పట్టాల పకన ఓ సూట్కేస్లో యువతి మృతదేహం లభ్యం కాగా, పోలీసులు ఈ మిస్టరీని 25రోజుల్లోనే ఛేదించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఏపీకి చెందిన వీ విజయకుమార్ వెంకటేశ్, టీ యశస్విని రాజా, ధనలక్ష్మ�
ఒకే ఒక్కడు.. 29 కేసుల్లో ప్రధాన నిందితుడు. మూడు మర్డర్లు, మరికొన్ని హత్యాయత్నాలు, ఇంకెన్నో దొంగతనాలు.. ఇలా చేసుకుంటూ పోవడమే ఓ వృత్తిగా ఎంచుకున్నాడు. చిన్నప్పటి నుంచి నేరాలకు పాల్పడుతుండడంతో కుటుంబం కూడా దూర