రోడ్డు ప్రమాదాలను పూర్తిస్థాయిలో తగ్గించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రోడ్డు యాక్సిండెంట్ ఎనాలసిస్ గ్రూప్(రాగ్)ను ఏర్పాటు చేయడంతో పాటు అర్ధరాత్రి తరువాత డ్రంక్ అండ్ డ్రైవ్ను నిర్వహిస్�
ప్రమా దాలు జరుగకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ మధుసూదన్ అన్నారు. తెలంగాణ రా ష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు అద్దె బస్ డ్రైవర్లకు సురక్షిత డ్రైవి�
తల్లీకొడుకులైన మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల హత్యలు ప్రమాదాలేనని ఉత్తరాఖండ్ మంత్రి గణేశ్ జోషి అన్నారు. బలిదానాలపై గాంధీ కుటుంబానికి గుత్తాధిపత్యం ఏమీలేదని
నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలో 65వ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున సంభవించిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
రోడ్డు నిర్మాణ లోపాల వల్లే ప్రమాదం జరిగినట్టు తేలితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోనున్నట్టు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) తెలిపింది. ప్రొవిజనల్ సర్టిఫికెట్ జారీ చేయడంలో అధికార
మన దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో ప్రతి గంటకు సగటున 50 మంది మృత్యువాత పడుతుంటారు. గత ఏడాది దేశవ్యాప్తంగా జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో నాలుగు లక్షల మందికిపైగా మరణించారు.
వేర్వేరు చోట్ల మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. చాదర్ఘాట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఫర్హత్నగర్కు చెందిన లియాకత్ అలీ ఓ హోటల్లో పని చేస్తున్నాడు
వర్షాకాలంలో ప్రమాదాలు జరుగకుండా ముందస్తుగా శిథిలావస్థకు చేరిన ఇండ్లను గుర్తించి కూల్చివేస్తున్నారు. మల్కాజిగిరి సర్కిల్లో 312కాలనీల్లో 1,03,198ఇండ్లలో దాదాపు ఐదు లక్షల మంది నివసిస్తున్నారు. అల్వాల్ సర్క�