నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలో 65వ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున సంభవించిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
రోడ్డు నిర్మాణ లోపాల వల్లే ప్రమాదం జరిగినట్టు తేలితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోనున్నట్టు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) తెలిపింది. ప్రొవిజనల్ సర్టిఫికెట్ జారీ చేయడంలో అధికార
మన దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో ప్రతి గంటకు సగటున 50 మంది మృత్యువాత పడుతుంటారు. గత ఏడాది దేశవ్యాప్తంగా జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో నాలుగు లక్షల మందికిపైగా మరణించారు.
వేర్వేరు చోట్ల మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. చాదర్ఘాట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఫర్హత్నగర్కు చెందిన లియాకత్ అలీ ఓ హోటల్లో పని చేస్తున్నాడు
వర్షాకాలంలో ప్రమాదాలు జరుగకుండా ముందస్తుగా శిథిలావస్థకు చేరిన ఇండ్లను గుర్తించి కూల్చివేస్తున్నారు. మల్కాజిగిరి సర్కిల్లో 312కాలనీల్లో 1,03,198ఇండ్లలో దాదాపు ఐదు లక్షల మంది నివసిస్తున్నారు. అల్వాల్ సర్క�
Road Accident Sign Board | మీరు హైవే మీద వాయువేగంతో దూసుకువెళ్తున్నారు. అదే సమయంలో ఓ మలుపు దగ్గర ‘ఈ ఏడాది ఇప్పటివరకూ ఇక్కడ 183 ప్రమాదాలు జరిగాయి… 50 మంది చనిపోయారు’ అన్న బోర్డు కనిపిస్తే, ఆ ప్రభావం ఎలా ఉంటుంది? ఇలాంటి ప్రకటన
అగ్నితో మంటలు చెలరేగడం.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో.. ప్రాణ, ఆస్తినష్టాలు సంభవిస్తుంటాయి. చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా సంభవించే పెను ప్రమాదలను నివారించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర విపత్తుల స్పంద�
మ్యాన్హోల్ ఏర్పాటు చేస్తే ఇంజినీరింగ్ ప్రమాణాల ప్రకారం కనీసం ఐదేండ్లయినా మన్నికగా ఉండాలి. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అవి వేసిన కొన్ని రోజులకే మూ తలు విరిగి పోయి వాహనదారులు ప్రమాదాల బారిన పడు�
నాగరికత వ్యాప్తికి, అభివృద్ధికి వారధిగా నిలువాల్సిన రహదారులు మన దేశంలో రక్త దారులుగా మారుతున్నాయి. ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ తాలూకు ‘ప్రపంచ రహదారి గణాంకాలు-2018’ నివేదిక భారత్ దుస్థితిని కళ్లకు కట్ట�
accident | నగర శివార్లలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఒకరు మృతిచెందగా, ముగ్గురు గాయపడ్డారు. కీసర సమీపంలోని అహ్మద్గూడ వద్ద డంపింగ్ లారీ బైకును ఢీకొట్టింది.