ఐఐటీ మండి పరిశోధకుల అభివృద్ధిన్యూఢిల్లీ, ఆగస్టు 16: ట్రాఫిక్ నియంత్రణలో మానవ ప్రమేయాన్ని తగ్గించడానికి, మలుపుల వద్ద ప్రమాదాలను నిరోధించడానికి ఐఐటీ మండి పరిశోధకులు ఓ సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేశారు.
ప్రకృతి వైపరీత్యాలకు 187 మంది బలి.. రూ.401 కోట్ల నష్టం | హిమాచల్ప్రదేశ్లో ప్రకృతి వైపర్యీతాలు, ప్రమాదాల కారణంగా గత నెల 13 నుంచి ఆదివారం వరకు సుమారు 187 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు గల్లంతవగా.. ఇప్పటి వరకు