న్యూఢిల్లీ: రోడ్లు, రహదారులపై ఉండే గుంతల వల్ల ప్రతి రోజు దేశవ్యాప్తంగా చాలా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అయితే కేంద్ర రోడ్డు, రవాణా, రహదారులు శాఖ దీనికి సంబంధించిన డేటాను రిలీజ్ చేసింది. రోడ్ల�
బాష్ ఇండియా అధ్యయనంలో వెల్లడి న్యూఢిల్లీ, అక్టోబర్ 25: రోడ్డు ప్రమాదాల వల్ల 2019లో భారతదేశం దాదాపు రూ.2 లక్షల కోట్ల మేర నష్టపోయిందని బాష్ ఇండియా అధ్యయనం వెల్లడించింది. ఇది దేశ జీడీపీలో 1.35% అని తెలిపింది. దేశం�
రాఖీ పండుగ రోజు వేర్వేరు ఘటనల్లో ఐదుగురి మృతిదుఃఖసాగరంలో బాధిత కుటుంబాలు అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ రోజు పలు జిల్లాల్లో అనూహ్య విషాదాలు చోటుచేసుకొన్నాయి. చెల్లి చేత రాఖీ కట్టించుకుందామన్న�
ఐఐటీ మండి పరిశోధకుల అభివృద్ధిన్యూఢిల్లీ, ఆగస్టు 16: ట్రాఫిక్ నియంత్రణలో మానవ ప్రమేయాన్ని తగ్గించడానికి, మలుపుల వద్ద ప్రమాదాలను నిరోధించడానికి ఐఐటీ మండి పరిశోధకులు ఓ సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేశారు.
ప్రకృతి వైపరీత్యాలకు 187 మంది బలి.. రూ.401 కోట్ల నష్టం | హిమాచల్ప్రదేశ్లో ప్రకృతి వైపర్యీతాలు, ప్రమాదాల కారణంగా గత నెల 13 నుంచి ఆదివారం వరకు సుమారు 187 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు గల్లంతవగా.. ఇప్పటి వరకు