Massive Speed Breaker | వాహనాల వేగం నియంత్రణ కోసం రోడ్డుపై ఏర్పాటు చేసిన పెద్ద స్పీడ్ బ్రేకర్ ప్రమాదాలకు నిలయంగా మారింది. ఆ స్పీడ్ బ్రేకర్పై నుంచి వెళ్లిన వాహనాలు గాల్లో ఎగురుతున్నాయి. స్పీడ్గా వెళ్లిన ఒక స్కూటర�
ఎవరికి ఎప్పుడు.. ఎక్కడ.. ఏమవుతుందో తెలుసుకోవడం చాలా కష్టం. అందుకే ప్రతీ ఒక్కరికీ బీమాతోనే ధీమా. ఆపత్కాలంలో ముఖ్యంగా మనం లేని రోజున మన కుటుంబానికి కొండంత అండగా ఉండేది బీమానే మరి. అలాంటి బీమాల్లో అనేక రకాలున్
Nitin Gadkari | భారత్లో ప్రతి గంటకు 53 ప్రమాదాలు జరుగుతున్నాయని.. ఇందులో 19 మరణాలు నమోదవుతున్నాయంటూ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రోడ్డు భద్రతపై వాహనాల తయారీ కంపెనీలకు ఆయన కీలక విజ్ఞప�
మనం నిర్మించే ప్రతి రోడ్డు ప్రజలకు ఉపయోగపడాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. రోడ్డు ప్రమాదాల కారణంగా రోజూ పదుల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోతుంటే నిర్లక్ష్యం తగదని అధికారులకు సూచించార�
ప్రమాదాల్లో జంతువులు, పక్షులు గాయపడితే వాటి బాధ వర్ణనాతీతం. ఆ మూగజీవులు తమ వేదనను, నొప్పిని ఎవరితోనూ వెళ్లబోసుకోలేవు. తమను రక్షించమని మొరపెట్టుకోలేవు. అలా నొప్పిని భరిస్తూనే ఉంటాయి. ఇక బాధ ఏమాత్రం భరించల�
కామారెడ్డి జిల్లాలోని రహదారులు రక్తసిక్తమయ్యాయి. సోమవారం రాత్రి, మంగళవారం వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. కారు, బైకు ఢీకొని ఇద్దరు, బైక్, ట్రాక్టర్ ఢీకొని ఒకరు, లారీ, బైక్ ఢ�
ప్రమాదాలు జరిగినప్పుడు, విపత్తు ఆపద వచ్చినప్పుడు, ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు, రేడియేషన్ విడుదలైన సందర్భంలో బాధిత వ్యక్తులను రక్షించడం, సిబ్బంది సురక్షితంగా విధులు నిర్వహించడం వంటి అంశాలపై బుధవారం సి
సంక్రాంతి పండుగ వేళ సరదాగా పతంగులు ఎగురవేసిన పలువురు పిల్లలు ప్రమాదాల బారిన పడ్డారు. విద్యుత్తు తీగలకు తగిలిన పతంగులను తీసుకొనే క్రమంలో విద్యుదాఘాతానికి గురయ్యారు. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు చనిపోగా, మరో �
విమానాశ్రయాల్లో పక్షులతో సంభవించే ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదని, 2018 నుంచి 2023 వరకు ఆర్జీఐఏ ఎయిర్పోర్టులో 183 బర్డ్ స్ట్రయిక్స్ జరిగినట్టుగా కేంద్రమంత్రి వీకే సింగ్ రాజ్యసభలో పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదాలతో రహ దారులు రక్తసిక్తం అవుతున్నాయి. వాహనాల ప్రమాదాల్లో ఎంతో మంది మృతి చెందుతుండగా. ఎందరో తీవ్రంగా గాయపడి జీవచ్ఛవంగా మారుతున్నారు. ఇం టి పెద్దదిక్కు లేకపోవడంతో ఎన్నో కుటుంబాలు రోడ్డు న పడ
ప్రతి రైలు ప్రమాదం తర్వాత రైల్వే సేఫ్టీ కమిషన్ (సీఆర్ఎస్) రంగంలోకి దిగి విచారణ చేపడుతుంది. నివేదిక చేతిక అందాక ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై రైల్వే మంత్రిత్వశాఖకు నివేదిక సమర్పిస్తుంది. వీ�
కర్ణాటక, అస్సాంలలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 17 మంది మృతి చెందారు. కర్ణాటకలో సోమవారం కొల్లెగల-టి నరసిపుర జాతీయ రహదారిపై కురుబురు గ్రామ సమీపంలో కారు-ప్రైవేట్ బస్సు ఢీకొన్నట్టు పోలీసులు తెలిపారు. బళ్లారిక�
రహదారులపై నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు క్షతగాత్రులు కాగా.. మరికొందరు ప్రాణాలు కోల్పోయి తమను నమ్ముకున్న కుటుంబానికి కన్నీళ్లు మిగిల్చుతున్నారు. మితిమీరిన వేగం, సూచికలు పాటించకపో�