ప్రమాదాలు జరిగినప్పుడు, విపత్తు ఆపద వచ్చినప్పుడు, ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు, రేడియేషన్ విడుదలైన సందర్భంలో బాధిత వ్యక్తులను రక్షించడం, సిబ్బంది సురక్షితంగా విధులు నిర్వహించడం వంటి అంశాలపై బుధవారం సి
సంక్రాంతి పండుగ వేళ సరదాగా పతంగులు ఎగురవేసిన పలువురు పిల్లలు ప్రమాదాల బారిన పడ్డారు. విద్యుత్తు తీగలకు తగిలిన పతంగులను తీసుకొనే క్రమంలో విద్యుదాఘాతానికి గురయ్యారు. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు చనిపోగా, మరో �
విమానాశ్రయాల్లో పక్షులతో సంభవించే ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదని, 2018 నుంచి 2023 వరకు ఆర్జీఐఏ ఎయిర్పోర్టులో 183 బర్డ్ స్ట్రయిక్స్ జరిగినట్టుగా కేంద్రమంత్రి వీకే సింగ్ రాజ్యసభలో పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదాలతో రహ దారులు రక్తసిక్తం అవుతున్నాయి. వాహనాల ప్రమాదాల్లో ఎంతో మంది మృతి చెందుతుండగా. ఎందరో తీవ్రంగా గాయపడి జీవచ్ఛవంగా మారుతున్నారు. ఇం టి పెద్దదిక్కు లేకపోవడంతో ఎన్నో కుటుంబాలు రోడ్డు న పడ
ప్రతి రైలు ప్రమాదం తర్వాత రైల్వే సేఫ్టీ కమిషన్ (సీఆర్ఎస్) రంగంలోకి దిగి విచారణ చేపడుతుంది. నివేదిక చేతిక అందాక ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై రైల్వే మంత్రిత్వశాఖకు నివేదిక సమర్పిస్తుంది. వీ�
కర్ణాటక, అస్సాంలలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 17 మంది మృతి చెందారు. కర్ణాటకలో సోమవారం కొల్లెగల-టి నరసిపుర జాతీయ రహదారిపై కురుబురు గ్రామ సమీపంలో కారు-ప్రైవేట్ బస్సు ఢీకొన్నట్టు పోలీసులు తెలిపారు. బళ్లారిక�
రహదారులపై నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు క్షతగాత్రులు కాగా.. మరికొందరు ప్రాణాలు కోల్పోయి తమను నమ్ముకున్న కుటుంబానికి కన్నీళ్లు మిగిల్చుతున్నారు. మితిమీరిన వేగం, సూచికలు పాటించకపో�
రోడ్డు ప్రమాదాలను పూర్తిస్థాయిలో తగ్గించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రోడ్డు యాక్సిండెంట్ ఎనాలసిస్ గ్రూప్(రాగ్)ను ఏర్పాటు చేయడంతో పాటు అర్ధరాత్రి తరువాత డ్రంక్ అండ్ డ్రైవ్ను నిర్వహిస్�
ప్రమా దాలు జరుగకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ మధుసూదన్ అన్నారు. తెలంగాణ రా ష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు అద్దె బస్ డ్రైవర్లకు సురక్షిత డ్రైవి�
తల్లీకొడుకులైన మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల హత్యలు ప్రమాదాలేనని ఉత్తరాఖండ్ మంత్రి గణేశ్ జోషి అన్నారు. బలిదానాలపై గాంధీ కుటుంబానికి గుత్తాధిపత్యం ఏమీలేదని