ఫతేనగర్ ఫ్లైఓవర్ ప్రమాదాలకు నిలయంగా మారింది. శిథిలావస్థలో ఉన్న ఆర్వోబీ (రైల్వే ఓవర్ బ్రిడ్జి) కు అధికారులు కనీసం మరమ్మతులు చేపట్టకపోవడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.
Electricity Pole | ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని కప్పర్ల గ్రామ శివారులో నడిరోడ్డుపై విద్యుత్ స్తంభం ఏర్పాటు చేయడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రంగారెడ్డిజిల్లాలో తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. అతివేగం, అజాగ్రత్తతో ఎంతోమంది కన్నవారికి దూరమవడంతోపాటు కట్టుకున్నవాళ్లకు కూడా కన్నీళ్లు మిగిలిస్తున్నారు. మరిక
ప్రధాన కూడలిలో జరుగుతున్న ప్రమాదాల నివారించేందుకు సింగరేణి కొత్తగూడెం ఏరియా అధికారులు నడుం బిగించారు. రుద్రంపూర్ ప్రగతివనం వద్ద నుండి రామవరం వరకు సుమారు రూ.10 లక్షల వ్యయంతో ఐదు టవర్లు, ఒక్కొక్కటి 10 మీటర్�
మంచిర్యాల జిల్లాలోని కడెం ప్రధాన కాలువపై నిర్మించిన పలు వంతెనలు ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోక ప్రమాదాలకు కేరాఫ్గా నిలుస్తున్నాయి. కడెం జలాశయం ప్రధాన కాలువకు ఇరువైపులా రహదారి నిర్మించారు. మధ్యలో వాగుల
సెల్ఫోన్ (Cellphone) డ్రైవింగ్ ప్రమాదకరమని తెలిసిన చాలమంది వాహనదారులు పట్టించుకోవడం లేదు. ప్రతి నిత్యం కార్లు, ద్విచక్రవాహనాలు నడుపుతూ సెల్ఫోన్ మాట్లాడటం మనం చూస్తునే ఉన్నాం. మరికొందరు ఇయర్ఫోన్లలో మ్య�
బైక్ అదుపుతప్పి కిందపడిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందిగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కీసర పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం..
రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ (Turkayamjal) ప్రధాన రహదారిపై రోజు రోజుకు వాహనాల రద్ది పెరుగుతున్నది. దీంతో రోడ్డు దాటాలంటే పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు దాటుకున్న క్రమంలో పలువురు ప్రమాదాల
‘జీవితం అన్న తర్వాత ఒడిదుడుకులు సహజం. కుదుపులు లేకుండా ప్రయాణం సాగదు. నా జీవితంలో పెద్ద కుదుపు ఏడాది క్రితం జరిగిన యాక్సిడెంట్. దాని వల్ల చాలా విషయాలు నేర్చుకున్నా.
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకున్న ది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... మూడుచింతలపల్లి మండలం, కేశవరం గ్ర
ట్రిపుల్ రైడిం గ్.. ఆపై అతివేగంతో వెళ్తుండగా బైక్ అదుపుతప్పి ఫ్లై ఓవర్పై విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు దవాఖానకు తీసుకువెళ్తుండగా మృతి చెందారు. �
మహా నగరంలో మంగళవారం జరిగిన ప్రమాదాలతో ఒక్కసారిగా నగర పౌరులు ఉలిక్కిపడ్డారు. ర్యాష్, నిర్లక్ష్యపు డ్రైవింగ్తో నలుగురు మృత్యువాత పడగా, ఇద్దరు గాయపడ్డారు. బీజేపీ ఆదివారం సాయంత్రం నిర్వహించిన ‘భారతమాతకు
మద్యం మత్తులో బైక్పై అతివేగంగా వెళ్తూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆర్సీపురంలో నివ�
రోడ్డు భద్రతపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండి ప్రాణాలను రక్షించుకోవాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ పిలుపునిచ్చారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్త