జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని ధర్మారం స్టేజీ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాన్సువాడ పట్టణానికి చెందిన తల్లీకూతుళ్లు మృత్యువాత పడ్డారు. మరో కూతురు, తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘ�
ట్యాంక్బండ్ శివకు ఇటీవల డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయింపులో ప్రత్యేక చొరవ తీసుకున్న మంత్రి కేటీఆర్.. తాజాగా విద్యుత్తు ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన ఓ వ్యక్తి దీనగాధపై స్పందించి డబుల్ బెడ్రూం ఇంటి�
Road Accident | గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్కును బస్సు ఢీ కొట్టిన ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన వడోదరాలోని కపురాయ్ బ్రిడ్జిపై మంగళవారం తెల్లవారుజామ
సెలవు దినం కావడం తో సరదాగా బయటకు వెళ్లిన ఇద్దరు స్నేహితులు ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. రూరల్ ఎస్ఐ హరిబాబు తెలిపిన వివరాల మేరకు.. ఆదిలాబాద్ రూరల్ మండలంలోన
Accident|ఏపీలోని ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని వల్లూరు సమీపంలో లారీని కారు ఢీ కొనగా ముగ్గురు స్నేహితులు అక్కడికక్కడే మృతి చెందారు.
Wanaparthy | వనపర్తిలోని మదనాపురం లోలెవెల్ వంతెన వద్ద ముగ్గురు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. శనివారం నాడు భారీ వర్షాల కారణంగా ఏర్పడిన ఉధృత ప్రవాహంలో
Nashik Accident | మహారాష్ట్రలోని నాసిక్ వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 11కు చేరింది. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు సమాచారం. యవాత్మల్ నుంచి ముంబై వస్తున్న ఒక బస్సు, నాసిక్ నుంచి పూణే వెళ్తున్న ట్రక్కును
Accident | హైదరాబాద్ నగరంలో కారు బీభత్సం సృష్టించింది. మాదాపూర్ ప్రాంతంలో శనివారం నాడు తెల్లవారు జామున ఒక కారు బీభత్సం సృష్టించింది. డ్రైవర్ ఇష్టమొచ్చినట్లు కారు నడుపడంతో అదుపుతప్పిన వాహనం..
సాధారణంగా రైలు ఢీకొడితే అవతలివైపు ఎవరున్నా ఎగిరి అర కిలోమీటర్ ఆవల పడతారు. కానీ, బర్రెలు ఢీకొట్టినందుకే వందే భారత్ రైలు ముందు పార్టు ఊడిపోయింది. ఇంజిన్ ముందు భాగం పాడైపోయింది.
బంగ్లాదేశ్లో బోటు మునిగి 24 మంది జలసమాధి అయ్యారు. ఆదివారం దాదాపు 80 మంది హిందూ భక్తులు పురాతన బోడేశ్వరి ఆలయానికి దర్శనానికి వెళ్తుండగా ఉత్తర పంచగఢ్లోని కొరోటా నదిలో పడవ మునిగి ఈ దారుణం చోటుచేసుకొన్నదని �
రైల్వే ట్రాక్ పనుల్లో మునిగిపోయిన కూలీలపైకి రాజధాని ఎక్స్ప్రెస్ వాయువేగంతో దూసుకొచ్చింది. క్షణాల్లో ముగ్గురి ప్రాణాలను తీసుకెళ్లింది. చెల్లాచెదురుగా పడిన మృతదేహాలను చూసి ఆ కుటుంబాలు రోదించిన తీరు
అడవి జంతువుల నుంచి పంటను రక్షించేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెలు రెండు ప్రాణాలను బలిగొన్నది. ఒకే గ్రామంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు (గొర్రెల కాపరి, రైతు) మృతిచెందారు. తెలిసిన వివరాల ప్రకారం.. మామడ మండలంలో�