Habsiguda | హబ్సిగూడలో కారు బీభత్సం సృష్టించింది. ఆదివారం ఉదయం హబ్సిగూడ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్రంగా
Accident | పంజాబ్లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తర్న్ తరణ్ జిల్లాలోని షేక్చక్ గ్రామ సమీపంలో వేగంగా వస్తున్న ఓ ట్రక్కు పాఠశాల బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్తోపాటు మరో ఇ
Masaipet | మెదక్ జిల్లాలోని మాసాయిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం ఏడుపాయల నుంచి తూప్రాన్ వైపు వెళ్తున్న టాటా ఏస్ వాహనాన్ని వేగంగా దూసుకొచ్చిన
Kakinada | ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని ధర్మవరంలో కంటైనర్ను ఇసుక లారీ ఢీకొట్టింది. దీంతో లారీలో ఒక్కసారిగా
ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తిని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి పరామర్శించి, దవాఖానకు తరలించి ఉదారతను చాటుకున్న ఘటన మండలంలోని ఆవంచ గ్రామ సమీపంలో గురువారం జరిగింది. హత్నూరా మండలం మధిర గ్రామం లో జరిగిన ఒక
ఊరూరా తిరిగి పాత సామాన్లు, పేపర్లు కొని వాటిని అమ్మి పూట వెల్లదీస్తున్న బతుకులపై మృత్యుశకటం దూసుకొచ్చింది. తెలవారుజామున వేగంగా వచ్చి వారి బతుకులను తెల్లార్చింది. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న మహిళ�
Uttarpradesh | ఉత్తరప్రదేశ్లోని బహ్రాయిచ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం లక్నో-బహ్రాయిచ్ హైవేపై బహ్రాయిచ్ వద్ద వేగంగా దూసుకొచ్చిన భారీ ట్రక్.. బస్సును ఢీకొట్టింది.
Rangareddy | కొత్తూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని ఫాతిమాపూర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన స్కూటీ.. ఆగిఉన్న ట్రాక్టర్ను ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు
వివిధ ప్రమాదాల్లో మృతిచెందిన కల్లుగీత కార్మికులు, తాటి చెట్టు నుంచి పడి గాయపడిన బాధితులకు ప్రభుత్వం పరిహారం మంజూరు చేసినట్టు తెలంగాణ టాడి టాపర్స్ కార్పొరేషన్ గురువారం తెలిపింది
ప్రమాదం జరిగిన వెంటనే ఆ వ్యక్తి అక్కడే బైఠాయించి నిరసనకు దిగాడు. తనకు అయిన గాయాలకు రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం, బృహన్ బెంగళూరు కార్పొరేషన్ (బీఎంసీ) బాధ్యత వహించాలని డిమాండ్ చేశాడు.
actress Rambha | ప్రముఖ నటి రంభ కారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. పాఠశాల నుంచి పిల్లల్ని తీసుకొస్తున్న సమయంలో ఆమె కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నటి స్వల్ప గాయాలతో బయటపడగా.. ఆమె కుమార్తె మాత�
జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని ధర్మారం స్టేజీ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాన్సువాడ పట్టణానికి చెందిన తల్లీకూతుళ్లు మృత్యువాత పడ్డారు. మరో కూతురు, తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘ�
ట్యాంక్బండ్ శివకు ఇటీవల డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయింపులో ప్రత్యేక చొరవ తీసుకున్న మంత్రి కేటీఆర్.. తాజాగా విద్యుత్తు ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన ఓ వ్యక్తి దీనగాధపై స్పందించి డబుల్ బెడ్రూం ఇంటి�