నగర శివారుల్లో మంగళవారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మరణించారు. అతి వేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపించడం వల్లే ఈ ప్రమాదాలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు.
Accident | కామారెడ్డి జిల్లా భిక్కనూర్ జాతీయ రహదారి 44పై ఉన్న టోల్గేట్ను అతివేగంగా వచ్చిన కంటైనర్ ఢీ కొట్టడంతో పలువురు టోల్గేట్ సిబ్బందికి గాయాలయ్యాయి.
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ల క్రాస్ వద్ద ఆదివారం సాయంత్రం కారును టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. కారు నడుపుతున్న ఆకర్ష్తో పాటు మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయ�
కర్మన్ఘాట్ చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. సరూర్నగర్ ఎస్ఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. సంతోష్నగర్ దామోదరం సంజీవయ్యనగర్కు చె�
Accident | నల్లగొండ జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ ప్రయాణికులు(RTC Passengers) గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి తీవ్రంగా(Two Serious) ఉంది.
Accident | కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున ఆగివున్న లారీని ఓ జీపు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Accident | అమెరికాలోని న్యూజెర్సీలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా వాసి దుర్మరణం చెందాడు. భీమ్గల్ మండలం బడాభీమ్గల్ గ్రామానికి చెందిన గుర్రపు శకుంతలసత్యం దంపతులకు ఇద్దరు కుమార్తెలు, క
మా నాన్న నాలుగేండ్ల క్రితం యాక్సిడెంట్లో మరణించారు. అమ్మానాన్నలకు నేనొక్కదాన్నే కూతుర్ని. ఇద్దరు అన్నయ్యలున్నారు. ఈ మధ్యే నాకు ఓ విషయం తెలిసింది. అమ్మ ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉంటున్నదని అన్నయ్య చెప్పా�
Pushpa Movie | పుష్ప-2 మూవీ ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. నల్లగొండ నార్కట్పల్లి వద్ద హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు ఆర్టిస్టులకు గాయాలయ్�
ఢిల్లీలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్పై నుంచి కారు కింద పడటంతో వ్యక్తి మరణించిన ఘటన కలకలం రేపింది. తూర్పు ఢిల్లీలోని బరాపులా-నోయిడా లింక్ రోడ్ ప్రాంతం సమీపంలోని ఫ్లైఓవర్పై ఈనెల 26న ఘటన చోట
హైదరాబాద్ (Hyderabad) శివార్లలోని హయత్నగర్లో (Hayathnagar) విషాదం చోటుచేసుకున్నది. ఓ భవన నిర్మాణ కార్మికురాలు తన బిడ్డను నీడలో పడుకోబెడదామని భావించి పక్కనే ఉన్న అపార్ట్మెంట్లోని సెల్లార్కు (Apartment Cellar) తీసుకెళ్లింద
రంగారెడ్డి జిల్లా నాగార్జున సాగర్ రహదారి తుర్కయంజాల్ వద్ద సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఓ లారీ డ్రైవర్.. ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే దుర
పెండ్లి ఉన్నదని అమ్మమ్మ ఇంటికి ఆ దంపతులతో కలిసి వెళ్లారు. వేసవి సెలవులు ఉన్నాయని ఆ ఇద్దరు చిన్నారులు అమ్మమ్మ ఇంటి వద్దనే ఉన్నారు. నర్సాపూర్లో పెళ్లికి వెళ్లి వస్తామని తల్లిదండ్రులు చెప్పారు. దీంతో ఆ చి�