రంగారెడ్డి జిల్లా నాగార్జున సాగర్ రహదారి తుర్కయంజాల్ వద్ద సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఓ లారీ డ్రైవర్.. ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే దుర
పెండ్లి ఉన్నదని అమ్మమ్మ ఇంటికి ఆ దంపతులతో కలిసి వెళ్లారు. వేసవి సెలవులు ఉన్నాయని ఆ ఇద్దరు చిన్నారులు అమ్మమ్మ ఇంటి వద్దనే ఉన్నారు. నర్సాపూర్లో పెళ్లికి వెళ్లి వస్తామని తల్లిదండ్రులు చెప్పారు. దీంతో ఆ చి�
గ్యాస్ సిలిండర్ పేలుడు దుర్ఘటనలు చోటు చేసుకున్న సమయంలో బాధితుల కుటుంబాలకు అండగా ఉండేలా ఆయిల్ కంపెనీలు ప్రమాద తీవ్రతను బట్టి బీమా పరిహారం అందిస్తున్నాయి. అయితే.. ఇందుకు ప్రతి ఐదేండ్లకోసారి వినియోగదా�
25 మంది ప్రయాణికులతో విక్రమ్ ట్రావెల్స్ ప్రైవేటు బస్సు మంగళవారం రాత్రి బెంగళూరు నుంచి హైదరాబాద్కు బయలుదేరింది. బుధవారం తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో జోగుళాంబ గద్వాల జిల్లాలో ఉండవెల్లి క్రాస్ రోడ్డు
ఉత్తరప్రదేశ్లోని (Uttarpradesh) అయోధ్యలో (Ayodhya) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లక్నో-గోరఖ్పూర్ (Lucknow-Gorakhpur highway) జాతీయ రహదారిపై అయోధ్య వద్ద ప్యాసింజర్ బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. దీంతో ఏడుగురు మరణించగా మరో 40 మందికిపైగా గా�
Accident | రైలు సమీపించి ఆవును బలంగా ఢీకొట్టింది. దాంతో ఆవు ఎగిరిపోయి ట్రాక్ పక్కన మూత్ర విసర్జన చేస్తున్న వృద్ధుడిపై పడింది. ప్రమాదంలో ఆవుతోపాటు వృద్ధుడు కూడా దుర్మరణం పాలయ్యాడు.
అంతసేపు తోటి మిత్రులతో కలిసి సరదాగా గడిపిన చిన్నారుల జీవితాల్లో విషాదం చోటు చేసుకున్నది. మేకలు కాసేందుకు వెళ్తున్న సురేఖ(28)తో కలిసి ఆమె కొడుకు విజయ్ (8), అక్క కూతుళ్లు లఖిత(7), మమతతోపాటు ఇంటి సమీపంలోని వెంకట�
మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల్లో శనివారం రెండు వేర్వేరు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకొన్నాయి. మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో బస్సు బోల్తా పడిన ఘటనలో 13 మంది మృతిచెందగా, 25 మందికి పైగా గాయాలయ్యాయి.
ట్రాక్టర్ బోల్తాపడిన సంఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో నలుగురికి గాయాలైన సంఘటన అడ్లూర్ ఎల్లారెడ్డి శివారులో శుక్రవారం చోటు చేసుకున్నది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సదాశి
బావిలో పడిన తండ్రిని కాపాడబోయిన కొడుకూ మృతి చెందిన సంఘటన సిరికొండ మండలంలో పొచ్చంపల్లిలో చోటు చేసుకుంది. స్థానికులు, ఎస్ఐ నీరేశ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పొచ్చంపల్లి గ్రామానికి చెందిన రైతు మడావి సోన�
Akshay Kumar | అక్షయ్కుమార్, టైగర్ష్రాఫ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘బడే మియా ఛోటే మియా’. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్నది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం స్�
Telangana | రంగారెడ్డి జిల్లా యాచారం మండలం పాత మాల్ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం వడ్డపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. దాంతో గ్రామంలో విషాద ఛాయలు నెలక�