ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని అర్లి(టి) గ్రామానికి చెందిన గొల్లి వైభవ్ యాదవ్(23), అదే గ్రామానికి చెందిన కారు యజమాని, డ్రైవర్ షేక్ సల్మాన్(26)లతో కలిసి ఆరుగురు బ్యాంకు ఉద్యోగులు మహారాష్ట్ర పర్యాట�
Balcony Collapse | ఉత్తరప్రదేశ్ మధురలోని బాంకే బిహారీ ఆలయ సమీపంలో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. దుసాయిట్ ప్రాంతంలో మూడంతస్తుల పాత భవనం బాల్కని కూలి ఐదుగురు మృతి చెందారు. 12 మంది వరకు గాయపడ్డారని జిల్లా కలె
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రైల్వేస్టేషన్లో ఆదివారం రాత్రి తమిళనాడు ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. తమిళనాడు ఎక్స్ప్రెస్ రైలు బెల్లంపల్లి రైల్వేస్టేషన్కు చేరుకుంటున్న క్రమంలో ఎస్-3
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆదివారం జగిత్యాల పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్ తిరిగి హైదరాబాద్కు వస్తున్న క్రమంలో కళ్లెదుటే రోడ్డు ప్రమాదం జరిగింది. వెంటనే స్ప�
US Girl | అమెరికా (America)లోని అరిజోనా (Arizona)లో విషాద ఘటన చోటు చేసుకుంది. కారు కింద పడి 13 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన గత గురువారం కాటన్ వుడ్ ఇంటి సమీపంలో చోటు చేసుకుంది.
ముంబై-సికింద్రాబాద్ మధ్య నడిచే దేవగిరి ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. మహారాష్ట్రలోని జాల్నా జిల్లా మీదుగా వెళ్తున్న క్రమంలో పట్టాలపై ఉన్న ఓ పెద్ద డ్రమ్మును లోకో పైలట్ గుర్తించాడు.
నగర శివారుల్లో మంగళవారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మరణించారు. అతి వేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపించడం వల్లే ఈ ప్రమాదాలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు.
Accident | కామారెడ్డి జిల్లా భిక్కనూర్ జాతీయ రహదారి 44పై ఉన్న టోల్గేట్ను అతివేగంగా వచ్చిన కంటైనర్ ఢీ కొట్టడంతో పలువురు టోల్గేట్ సిబ్బందికి గాయాలయ్యాయి.
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ల క్రాస్ వద్ద ఆదివారం సాయంత్రం కారును టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. కారు నడుపుతున్న ఆకర్ష్తో పాటు మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయ�
కర్మన్ఘాట్ చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. సరూర్నగర్ ఎస్ఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. సంతోష్నగర్ దామోదరం సంజీవయ్యనగర్కు చె�
Accident | నల్లగొండ జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ ప్రయాణికులు(RTC Passengers) గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి తీవ్రంగా(Two Serious) ఉంది.
Accident | కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున ఆగివున్న లారీని ఓ జీపు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.